రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని బ్రాండ్ల బీర్లపై ఒక్కో బాటిల్పై రూ.10 చొప్పున, దేశీయ మద్యంపై క్వార్టర్పై రూ.20, విదేశీ బ్రాండ్ల మద్యం రకాలకు క్వార్టర్కు రూ.40 చొప్పున ధరలు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార�
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్�
ఓ వైపు మండిపోతున్న ఎండలు.. మరోవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వాటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్ బీర్ చేతబడుతున్నారు. నెల రోజులుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు జోరందుకొన్నాయి.
మాదక ద్రవ్యాల గుట్టును తవ్వుతున్న పోలీసుల విచారణలో ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి వివిధ మార్గాల్లో నగరంలోకి ప్రవేశిస్తున్న మత్తు పదార్థాలు యువత జీవితాన్ని చి�
మద్యం సేవించే వారిపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. మద్యం సేవించే వారందరూ మహా పాపులని అభివర్ణించారు. వారిని భారతీయులుగా తాను భావించనని సంచలన వ్యాఖ్యలు చేశారు. �
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైద
Jangareddygudem | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో (Jangareddygudem) వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో రెండు రోజుల వ్యవధిలో 15 మంది మృతిచెందారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా స్ఫూర్తితో దుండగులు తగ్గేదేలే అంటూ వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. సినిమాలో చూపిన విధంగా దోపిడీదారులు, స్మగ్లర్లు ఇటీవల చెలరేగిన ఉదంతాలు మరువకముందే ఈ తర
మద్యపాన నష్టాల గురించి తరచూ ఏదో ఒక పరిశోధన వినిపిస్తూనే ఉంటుంది. వాటన్నిటి సారాంశం ఏమిటంటే.. ఒక మోతాదు వరకూ మద్యం వల్ల మేలే కానీ కీడు జరగదు. అంతేకాదు, ఈ మోతాదు గురించి కూడా ప్రతి దేశంలోనూ ఏవో లెక్కలు వినిపి�