మద్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్సై సౌమ్య హెచ్చరించారు. మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అక్రమ మద్యం విక్రయిస్తున్నారని ఫిర్యాదుల మేరకు మండలంలోని వైన్స్ షాప్ లలో, బేతిగల్, కోర్
హనుమాజీపేట వైన్స్ లో శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడి నగదు తో పాటు మద్యం ను ఎత్తుకెళ్లినట్లు వైన్స్ యజమాన్యం పేర్కొంది శుక్రవారం రాత్రి 10 గంటలకు వైన్స్ మూసివేసి ఇంటికెళ్లిన అనంతరం శనివారం ఉదయం వైన్స్ తె�
Liquor Prices | రేవంత్ సర్కారు మరోసారి మద్యం ధరలు పెంచింది. చీప్ లికర్ బ్రాండ్, బీరు మినహా మిగిలిన అన్ని క్యాటగిరీల్లో ధరల పెంపును అమలు చేసింది. మీడియం, ప్రీమియం, విదేశీ మద్యం బ్రాండ్లమీద 9.9 శాతం ప్రత్యేక ఎక్సైజ�
Voters Will Be Reborn As Animals | బీజేపీ ఎమ్మెల్యే మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బు, మద్యం, బహుమతులు వంటి ప్రలోభాలకు లొంగే ఓటర్లు మరో జన్మలో జంతువులుగా పుడతారని అన్నారు. దేవుడితో తాను ప్రత్యక్షంగా మాట్లాడతానని చెప్
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రెండు రోజులపాటు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నందగోపాల్ మంగళవ
రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుల నుంచి అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవటం తో ఇకపై మద్యం వ్యాపారం మీదనే సంక్షేమ పథకాలను నెట్టుకురావాలని నిర్ణయించుకున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చర్చించుకుంటున్నా యి. వచ్చే ఆ�
నగరంలో కల్తీ మద్యం ముఠా గుట్టును హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఆబ్కారీ ఈడీ కమలాసన్రెడ్డి కథనం ప్రకారం...నగరంలో పెద్దఎత్తున కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు విశ్వసన
సాధారణంగా చాలా మంది మద్యం సేవించేటప్పుడు ఏవో ఒక స్నాక్స్ తింటుంటారు. ఆల్కహాల్ వల్ల లివర్కు డ్యామేజ్ అవ్వొద్దని చెప్పి ఇలా చేస్తుంటారు. కొందరు ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటారు. అయితే మద్యం సేవ�
గోవా నుంచి నగరానికి నాన్డ్యూటీ పెయిడ్ మద్యం సరఫరా చేస్తున్న ఒకరి ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ ప్రదీప్రావు కథనం ప్రకారం.. ఇటీవలి కాలంలో గోవా న
గ్రామంలో మద్యం అమ్మకాలను నిషేధించాలనే ఉద్దేశంతో ఫరూఖ్నగర్ మండలం చించోడు గ్రామంలో మద్య నిషేధంపై గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. శనివారం గ్రామంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని వర్�
Liqour | మందుబాబులకు ఏపీ ప్రభుత్వం కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఇవాళ, రేపు అర్ధరాత్రి ఒంటిగంట దాకా మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జా
అక్కడా..ఇక్కడా అదే మద్యం. వాళ్లకు సరఫరా చేసే కంపెనీలే ఇక్కడా అందిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో బేసిక్ ధర మీద 20% మేర ధర తగ్గించుకున్న ఆ కంపెనీలు తెలంగాణలో మాత్రం 30% అదనంగా ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నా
Navya Haridas: కాంగ్రెస్ పార్టీ కిట్లు, డబ్బులు, మద్యం పంచుతున్నట్లు వయనాడ్ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఆరోపించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పోటీపడుతున్నారు. ఇవాళ ఆ నియోజక�
‘ఊళ్లలో బెల్టు దుకాణలు పెంచండి. అప్పుడే జనం బాగా తాగుతారు. లేకుంటే టార్గెట్ రీచ్ కాలేం. మద్యం సేల్స్ పెంచని అధికారులను గుర్తించి మెమోలు ఇస్తాం. రెండోసారి మెమో వచ్చిందంటే వారిని నిర్దాక్షిణ్యంగా బదిలీ