దసరా పండుగకు రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. బీర్ల అమ్మకాలు మునుపెన్నడూలేనంత బంపర్ రేంజ్లో అమ్ముడయ్యాయి. దసరా దెబ్బకు ప్రభుత్వ ఖజానాలో కేవలం 11 రోజుల్లోనే రూ.1285.16 కోట్లు వచ్చిపడ్డాయి. ఆ స్థాయిలో మద్యం అమ�
ఉమ్మడి జిల్లాకు దసరా కిక్కెక్కింది. మద్యం ప్రవాహం కట్టలు తెంచుకున్నది. పండుగ సందర్భంగా విక్రయాలు జోరందుకొని ఏరులై పారింది. వైన్స్ షాపులతోపాటు ఊరూవాడా ‘బెల్టులై’ పారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మందుబ�
AP Liquor Policy | ఏపీలో నూతన మద్యం పాలసీ ఖరారైంది. రెండేళ్ల కాలపరిమితితో కొత్త పాలసీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీ నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ పాలసీ అమలులో ఉండను�
జిల్లాలో దేశీదారు దందా జోరుగా సాగుతున్నది. కొందరు దీనినే వృత్తిగా మార్చుకొని మహారాష్ట్ర నుంచి బస్సులు, రైళ్లలో ఇక్కడి బెల్టు షాపులకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది.
Liquor shops | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకటించేందుకు సిద్దమైంది. త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. పాత దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. గతంలో నిలిచిపోయ�
AP Liquor Policy | ఏపీ లిక్కర్ పాలసీపై కసరత్తు తుది దశకు చేరుకుంది. 2019 కంటే ముందున్న పాలసీనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా ప్రణాళికలు రూపొంది�
JDU Leader Arrest | అక్రమ మద్యం వ్యాపారంతోపాటు జూదం వ్యవహారంతో సంబంధం ఉన్న జేడీయూ నేతతో సహా 14 మందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం, ఆయన పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేప�
ముద్దుగా పెంచుకున్న మనవడే ఆ ముసలమ్మకు మరణ శాసనం రాశాడు. జీవిత చరమాంకంలోనూ విశ్రాంతి తీసుకోకుండా, కొడుకు వద్దకు వెళ్లి ప్రశాంత జీవనం గడపకుండా.. మనవడిపైనే మమకారం చూపిస్తూ అతడినే తన వద్ద ఉంచుకొని కాలం వెళ్ల�
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి మద్యం కిక్కు ఎక్కింది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు త్వరగా ప్రజలకు అందాలంటే జనాలకు మద్యం తాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం మద్యం అమ్మకాలు �