బెంగళూరు, జూలై 7(నమస్తే తెలంగాణప్రతినిధి): మద్యంపై ఎక్సై జ్ సుంకం పెంపు, స్థిరాస్తులపై గైడెన్స్ వ్యాల్యూ, ఆస్తి, మోటర్ వాహనాలపై పన్ను పెంపు తదితరాల పన్నుపోట్లతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,27,747 కోట్ల తో బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధరామయ్య అసెంబ్లీ ముందుంచారు.