Karnataka | కర్ణాటక (Karnataka) లో సీఎం మార్పుపై గత కొన్నాళ్లుగా సాగిన ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడినప్పటికీ.. ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలైంది. సిద్ధూ క్యాబినెట్లో బెర్తులపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరడం లేదు. కీలక
Karnataka : కర్నాటకలో 'నవంబర్ రెవల్యూషన్' (November Revolution) మొదలైనట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావడంతో ముందుగా అనుకున్నట్టే ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశాలున్నాయి.
DK Shivakumar : కర్నాటక ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తూ భంగపడుతున్న కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) రాజీనామా వదంతులకు చెక్ పెట్టారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను రాజీనామా చేయడం లేదని ఆయన తెలిపారు.
Siddaramaiah | కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పు అంశంపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వార్తల వేళ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)కు కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.
Siddaramaiah | కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం, మంత్రివర్గ మార్పు ఉండ
DK Shivakumar | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పు అంశంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక కాంగ్రెస్ ఫిరాయింపు రాగం అందుకున్నది. సీఎం, డిప్యూటీసీఎం వర్గాలుగా చీలిన నేతలు.. ఫిరాయింపుల పాట పాడుతున్నారు. బీజేపీలోకి మీరు వెళ్లిపోతారంటే.. లేదు మీరే వెళ్లిపోతారంటూ పరస్పరం విమర్శలు గుప్పించ
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 5 గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. గ్యారెంటీల కోసమని చెప్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం మార్కెట
కర్ణాటక కాంగ్రెస్లో మరో వివాదం రాజుకుంది. కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవిని వీడేందుకు డీకే శివకుమార్ ససేమిరా అన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. రెండు
కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వం మార్పు పోరు రోజురోజుకూ ముదురుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లోపల ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు వీ శివగంగ ఆదివారం
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీలను దివాలా తీయిస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించిన ఆర్టీసీలకు చెల్లించాల్సిన డబ్బులను సిద్ధరామయ్య
అధికార పంపిణీ ఒప్పందంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట మార్చారు. అలాంటి ఒప్పందం ఏదీ లేదని, దీని గురించి ఎవరూ మాట్లాడొద్దని శనివారం పేర్కొన్నారు. ఎన్నికల ముందే అధికార పంపిణీపై ముఖ్యమంత్రి సిద