ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 5 గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. గ్యారెంటీల కోసమని చెప్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం మార్కెట
కర్ణాటక కాంగ్రెస్లో మరో వివాదం రాజుకుంది. కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవిని వీడేందుకు డీకే శివకుమార్ ససేమిరా అన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. రెండు
కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వం మార్పు పోరు రోజురోజుకూ ముదురుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లోపల ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు వీ శివగంగ ఆదివారం
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీలను దివాలా తీయిస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించిన ఆర్టీసీలకు చెల్లించాల్సిన డబ్బులను సిద్ధరామయ్య
అధికార పంపిణీ ఒప్పందంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట మార్చారు. అలాంటి ఒప్పందం ఏదీ లేదని, దీని గురించి ఎవరూ మాట్లాడొద్దని శనివారం పేర్కొన్నారు. ఎన్నికల ముందే అధికార పంపిణీపై ముఖ్యమంత్రి సిద
ముస్లింలకు ఓటు హక్కును నిరాకరించాలంటూ ప్రకటన చేసిన ఒక్కలిగ పీఠాధిపతిపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంపై కేంద్ర మంత్రి కుమార స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అరాచ
Congress MLA: రేప్, కిడ్నాప్, నేరపూరిత బెదిరింపు కింద.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణిపై కేసు బుక్ అయ్యింది. 34 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నాటక ఎమ్మెల్యేపై సంజయ్ నగర్ పోలీసు స్టేష�
Jani Master | ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ప్రకటించిన జాతీయ అవార్డును రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక కాంగ్రెస్ స్వాగతించింది. ఇది సాహసోపేతమైన చర్యగా అభినందించింద�
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు.. చివరకు పలువురు మఠాధిపతులు కూడా ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు.
కర్ణాటక కాంగ్రెస్లో వారసత్వ రాజకీయాలు పెరిగిపోయాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో ఆరుగురు మంత్రుల కుమారులు, కుమార్తెలు బరిలో నిలిచారు. వీరితోపాటు మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్ సతీమణి ప్రభా మల్లికార్జున్ కూ�
కర్ణాటక కాంగ్రెస్లో లోక్సభ టికెట్ల పంచాయితీ కుంపటి రేపింది. కోలార్ నుంచి రాష్ట్ర మంత్రి కేహెచ్ మునియప్ప అల్లుడు చిక్కా పెద్దన్నకు టికెట్ దక్కనుందనే ప్రచారం నేపథ్యంలో.. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ�
revolt in Karnataka Congress | కర్ణాటక కాంగ్రెస్లో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. లోక్సభ టికెట్ల కేటాయింపుపై కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని కుటుంబాల వారికి టికెట్లు కేటాయించడంప
కర్ణాటక కాంగ్రెస్ సర్కార్పై రైతులు కన్నెర్ర చేశారు. అన్నదాతలకు రుణాల మాఫీ చేయాలని, త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించడంతోపాటు రైతుల సమస్యలను పరిష్కరిం�
Congress | కర్ణాటకలో ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లో అసమ్మతి తారాస్థాయికి చేరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇతర ముఖ్య నేతల మధ్య విభేదాలు, కుమ్ములాటలతో రాష్ట్రంలో పాలన పడ