revolt in Karnataka Congress | కర్ణాటక కాంగ్రెస్లో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. లోక్సభ టికెట్ల కేటాయింపుపై కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని కుటుంబాల వారికి టికెట్లు కేటాయించడంప
కర్ణాటక కాంగ్రెస్ సర్కార్పై రైతులు కన్నెర్ర చేశారు. అన్నదాతలకు రుణాల మాఫీ చేయాలని, త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించడంతోపాటు రైతుల సమస్యలను పరిష్కరిం�
Congress | కర్ణాటకలో ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లో అసమ్మతి తారాస్థాయికి చేరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇతర ముఖ్య నేతల మధ్య విభేదాలు, కుమ్ములాటలతో రాష్ట్రంలో పాలన పడ
Karnataka Congress | కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగించి సరిగ్గా ఆరు నెలలు. అసలు ఈ పార్టీకి ఎందుకు ఓటేశామా? అని రాష్ట్ర ప్రజలు అప్పుడే చింతిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలు, సీఎం సీటు లొల్లి అటుంచితే.. రాష్�
DK Shivakumar | ఫాక్స్కాన్ యూనిట్ను హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు తరలించాలని కోరుతూ ఆ సంస్థ చైర్మన్కు తాను రాసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లేఖ ఫేక్ అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకు
Etamatam | కర్ణాటకలో ఒకపక్క తాగునీరు, సాగునీరు, విద్యుత్తు కోసం ప్రజలు అల్లాడి పోతుంటే, ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభువులు మాత్రం, పని పాతర పెట్టి జాతరకు వెళ్లిందన్న నానుడిని గుర్తుకు తెచ్చే పనులు చేస్తున్నారు. ఎ
Congress | కర్ణాటకలో తమకు ఫ్రీ బస్సులు ఎందుకోసం పెట్టారో మహిళలకు మొదట తలలు బాదుకున్నా అర్థం కాలేదు. కాంగ్రెస్ ప్రకటించిన అయిదు గ్యారంటీల అమలు కోసం ఆఫీసుల చుట్టూ ఎలాగూ చక్కర్లు కొట్టక తప్పదన్న ముందుచూపుతో ఏర్
Kannada Congress | కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గత మేలో పార్టీ అధికారంలోకి వచ్చీరాగానే నేతల మధ్య మొదలైన కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకొన్నాయి.
Congress | విద్యుత్తు కోతలపై కర్ణాటకలోని స్కాంగ్రెస్ సర్కారు ఘనమైన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి మూడ్రోజుల పాటు చర్చోపచర్చలు జరిపింది.కరెంటు అధికారులతో, ప్రభుత్వ పెద్దలతో మంతనాలు నిర్వహించింది. మ�
కర్ణాటకలో అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చతికిలపడుతున్నది. వెనుకటికి ఔరంగజేబు జుట్టుమీద పన్ను వేసినట్టు కొత్త కొత్త పన్నులువేసి ప్రజలనడ్డిని విరుస్తున్నది.
కర్ణాటక మాడల్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు కర్ణాటకలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇరకాటంలో పడే విధం గా ఉన్నాయి.
కర్ణాటకలో కమీషన్ రాజ్ను నెలకొల్పి న బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ అధికారమి స్తే.. ఆదిలోనే హస్తం పార్టీ ఓటర్లకు చెయ్యింది. బీజేపీకి మించి కమీషన్ రాజ్ను నడుపుతున్నదని ఆరోపణలు అప్పుడు మొదలయ్యాయి.
కర్ణాటకలో వచ్చే ఏడాది నుంచి ‘జాతీయ విద్యా విధానాన్ని’ (ఎన్ఈపీ)ని రద్దు చేస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఎన్ఈపీ స్థానంలో కొత్త విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.
కర్ణాటకలో గెలిచినం.. తెలంగాణలోనూ మేమే అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే అంతే సంగతులు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా గడవకముందే.. మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేశారని ప్రజలు లబో�