Karnataka : కేంద్ర బడ్జెట్లో కర్నాటకకు మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడంపై రాష్ట్ర మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పందించారు.
కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్ సర్కారు మరో గుదిబండ వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు సినిమా టికెట్లపైనా భారం మోపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని సి�
కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. వేతన పెంపు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.
కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూకుంభకోణం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ స్కామ్కు సంబంధించి సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్, మరో వ్యక్�
MUDA Scam | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కర్ణాటక (Karnataka)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తీవ్ర కరువు, అప్పుల భారం, పంట నష్టం వంటి కారణాల వల్ల రైతన్నలు ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యవసాయం చేయలేక, అప్పులు తీర్చలేక అర్ధాంతరంగా తనువు చా�
కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భూకుంభకోణం వివాదంలో చిక్కుకొన్నారు. సిద్దరామయ్య, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర రూ. 4000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర బీజేపీ ఆరోపించింది.
Siddaramaiah : కర్నాటక సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు వినిపిస్తుండటంతో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చ
Basavaraj Bommai | పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు భారీగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయిందని కర్ణాటక మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మై పేర్కొన్నారు.