బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన తాజా వ్యాఖ్యలు ఇరకాటంలోక
యూపీఏ హయాంలోనే ఓట్ల చోరీ జరిగిందన్న కర్ణాటక కాంగ్రెస్ మంత్రిపై పార్టీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగిస్తూ సీఎం సిద్ధరామయ్య నిర్ణయం
Karnataka Cinema Theatres | రాష్ట్రంలో ఉన్న సినిమా థియేటర్లకు, మల్టీప్లెక్స్లకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఇకపై థియేటర్లలో విడుదలయ్యే అన్ని భాషల సినిమాలకు వినోదపు పన్నుతో కలిపి సినిమా టికె�
DK Shivakumar | కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు.
CM Siddaramaiah | కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) ని కాంగ్రెస్ అధిష్ఠానం మారుస్తుందని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
Siddaramaiah | కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) మరోసారి స్పందించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను తీవ్రంగా ఖండించారు.
కరోనా ప్రభావంతో హృద్రోగ సంబంధ వ్యాధులు తీవ్రమవుతున్నాయని, దానివల్లే ఇటీవల కర్ణాటకలోని హసన్లో 20 మందికి పైగా మరణించారన్న సీఎం సిద్ధరామయ్య ప్రకటన ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగించింది.
Karnataka | కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పుపై ప్రతిష్టంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పష్టం చేసినప్పటికీ దీనిపై చర్చ మాత్�
Kiran Mazumdar | కరోనా వ్యాక్సిన్పై కర్నాటక సీఎం సిద్ధ రామయ్య చేసిన వ్యాఖ్యలపై బయోకాన్ ఫౌండర్ కిరణ్ మంజుందార్ ఖండించారు. వాస్తవానికి ఇటీవల కర్నాటకలో గుండెపోటు మరణాలు సంభవించయి. హసన్ జిల్లాలో దాదాపు గత నెలల�
Valmiki Scam | కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వాల్మీకి కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కుంభకోణాన్ని విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కర్ణాటక
Karnataka | కాంగ్రెస్ ఇన్చార్జి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణ్దీప్ సింగ్ సోమవారం కర్నాటకలో పర్యటిస్తున్నారు. బెంగళూరులో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సుర్జేవాలా పర్యటన నేపథ్యంలో కలక మార్పుల�
భారత రాజ్యాంగ ప్రవేశికలో ‘లౌకికవాదం, సామ్యవాదం’ పదాలను చేర్చడంపై ఆరెస్సెస్ నేత దత్తాత్రేయ హొసబలే చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య విమర్శలకు తెర లేపాయి.
కర్ణాటక, ఏపీ మధ్య మామిడి పండ్ల రవాణాపై వివాదం ఏర్పడింది. కర్ణాటక నుంచి చిత్తూరు జిల్లాకు వచ్చే తోతాపురి మామిడిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్దరామ�
కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న ముడా స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. సుమారు రూ.100 కోట్ల విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. సిద్ధరామయ్య, ఇతరులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధా