కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సీఎం పీఠం కోసం అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బల సమీకరణకు అక్కడ విందు రాజకీయాలు జోరందుకున్నాయి. ఒక పక్క తామిద్దరి మధ్య విభేదాలు లేవని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డ
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 2.84 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. బీజాపూర్ సిటీ ఎమ్మెల్యే బసన్నగౌడ్ పాటిల్ యత్నాల్ అడిగిన ప్�
Siddaramaiah | కర్నాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రెండు వర్గాలు విడిపోయారు. అయితే, నేతలను మళ్లీ ఒకేతాటిపైకి తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు సాగుతు
కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటుపై హైడ్రామా కొనసాగుతున్నది. తాజా పరిణామాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి వైదొలగడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతున్నది.
Karnataka | కన్నడ నాట ముఖ్యమంత్రి మార్పు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం రాజకీయ గందరగోళానికి దారి తీస్తున్నది. నిన్నటి వరకు తానే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పిన సిద్ధరామ�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను నియమించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ఒత్తిడి తెచ్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ చే�
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయిన వేళ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. నాయకత్వ మార్పు కోసం అధిష్ఠానంపై డీకే శివకుమార�
బీహార్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కర్ణాటక ప్రభుత్వంలో మార్పుల కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి ఆందోళన కలగచేస
Karnataka | కర్నాటక హైకోర్టులో సిద్ధరామయ్య సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల కార్యాకలాపాలను పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో హైకోర్టు ధార్వ�
సనాతనులతో కలిసి తిరగొద్దని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), సంఘ్ పరివార్లతో జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలను హెచ్చరించారు.
శక్తి పథకానికి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటన నవ్వులపాలవుతున్నది. మహిళలు అత్యధిక సంఖ్యలో ఈ పథకం కింద ఉచితంగా బస్సుల్లో ప్రయాణ�