పహల్గాం దాడిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. పాకిస్థాన్తో యుద్ధానికి భారత్ తొందరపడకూడదని, భద్రతా చర్యలను పటిష్టం చేయటంపై దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. శన�
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో దళితుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సమయం ఇంకా రాలేదంటూ మంత్రి మునియప్ప శనివారం వ్యాఖ్యానించారు.
కర్ణాటక కాంగ్రెస్లో కులగణన నివేదిక చిచ్చురేపింది. నివేదికపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య సామాజిక వర్గం కురుబలకు అనుచిత ప్రాధాన్యం కల్పించారనే ఆరోపణలు వినిపిస�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) భూ కేటాయింపు కేసులో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు కొనసాగించేందుకు లోకాయ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి పెచ్చుమీరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి సొంత ప్రభుత్వంపై బాంబు పేల్చారు. సిద్ధరామయ్య ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్ అవినీతి ప్రభు�
కర్ణాటక కాంగ్రెస్లో మరో వివాదం రాజుకుంది. కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవిని వీడేందుకు డీకే శివకుమార్ ససేమిరా అన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. రెండు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనానికి మరో ధరల వాత పెట్టింది. సర్చార్జి, ఫిక్స్డ్ చార్జి, యూనిట్ చార్జి అంటూ రకరకాల జిమ్మిక్కులతో మొత్తం మీద విద్యుత్తు బిల్లు మీద నెలకు అదనంగా 7 శాతం వసూలు చేయడానిక�
కర్ణాటకలో విద్యుత్తు వినియోగదారులపై భారం పడనున్నది. ఏప్రిల్ 1 నుంచి ప్రతి యూనిట్కు అదనంగా 36 పైసల చొప్పున సర్చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మరో చార్జీల భారాన్ని మోపింది. ఒక వైపు ఐదు గ్యారెంటీలు ఇస్తున్నామంటున్న సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం.. ఆర్టీసీ, మెట్రో, పాలు, మద్యం, ఆస్తి రిజిస్ట్రేషన్, వాహనాల రిజిస్ట్
Muslim contractors : టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం కోటా ఇవ్వనున్నట్లు కర్నాటక సర్కారు తెలిపింది. దీని కోసం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చట్టంలో సవరణ తీసుకురానున్నది. ముస్లిం కాంట్రాక్టర్ల కో�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కమీషన్ల యుద్ధానికి తెరలేచింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఒకరిపై ఒకరు కమీషన్ల ఆరోపణలు చేసుకుంటున్నారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ల నుంచి 40 �
స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావు కేసులో రాజకీయ నేతలెవ్వరికీ సంబంధాలు లేవంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేసిన కొద్ది గంటలకే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నటి వివాహ వేడుకల�