భారత రాజ్యాంగ ప్రవేశికలో ‘లౌకికవాదం, సామ్యవాదం’ పదాలను చేర్చడంపై ఆరెస్సెస్ నేత దత్తాత్రేయ హొసబలే చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య విమర్శలకు తెర లేపాయి.
కర్ణాటక, ఏపీ మధ్య మామిడి పండ్ల రవాణాపై వివాదం ఏర్పడింది. కర్ణాటక నుంచి చిత్తూరు జిల్లాకు వచ్చే తోతాపురి మామిడిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్దరామ�
కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న ముడా స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. సుమారు రూ.100 కోట్ల విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. సిద్ధరామయ్య, ఇతరులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధా
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై (Bangalore Stampede) కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవాలకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారించినా పట్టించుకోని ప్రభుత్వం చివరికి వారి�
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్
18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్లో తొలి ట్రోఫీ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు బెంగళూరులో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గత రెండు సంవత్సరాల్లో మూడుసార్లు అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఏఈడీ)ని పెంచడం పట్ల బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) శుక్రవారం మండిపడింది. తాజాగా బీర్పై 10 శాతం ఏఈడీన�
పహల్గాం దాడిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. పాకిస్థాన్తో యుద్ధానికి భారత్ తొందరపడకూడదని, భద్రతా చర్యలను పటిష్టం చేయటంపై దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. శన�
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో దళితుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సమయం ఇంకా రాలేదంటూ మంత్రి మునియప్ప శనివారం వ్యాఖ్యానించారు.
కర్ణాటక కాంగ్రెస్లో కులగణన నివేదిక చిచ్చురేపింది. నివేదికపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య సామాజిక వర్గం కురుబలకు అనుచిత ప్రాధాన్యం కల్పించారనే ఆరోపణలు వినిపిస�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) భూ కేటాయింపు కేసులో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు కొనసాగించేందుకు లోకాయ�