Beer | కర్ణాటకలో బీర్ల రుచి చేదెక్కనుంది! వాటి ధరల పెంపునకు సంబంధించి శుక్రవారం సిద్ధరామయ్య సర్కారు తుది నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎం అంతిమ నిర్ణయం తీసుకొంటే ఈ నెల 20 నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందన�
కర్ణాటక కాంగ్రెస్లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో నాయకులు వర్గాలుగా విడిపోయి సమావేశాలు పెట్టుకుంటున్నారు.
కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కుమ్ములాటలు ముదిరాయి. న్యూ ఇయర్ వేడుకల పేరుతో కాంగ్రెస్ నేతలు విందు రాజకీయాలకు తెరలేపారు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు చెక్ పెట్టే దిశగా ముఖ్యమంత్ర�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శ్రీనివాసపుర గ్రామంలో ఓ దళిత కుటుంబంపై గ్రామ పెద్దలు సాంఘిక బహిష్కరణకు ఆదేశించారు.
కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో భారం మోపింది. ఆర్టీసీ బస్సు చార్జీలను 15 శాతం పెంచుతూ సిద్ధరామయ్య సర్కారు గురువారం నిర్ణయం తీసుకుంది. శక్తి పథకం పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు భారాన్ని తగ్గించ�
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీలను దివాలా తీయిస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించిన ఆర్టీసీలకు చెల్లించాల్సిన డబ్బులను సిద్ధరామయ్య
ముడా కేసుకు సంబంధించి ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతి వ్యక్తిగత సహాయకుడు తనపై ఒత్తిడి చేస్తున్నాడని, ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడని ఆయన తాజాగా ఆ
గ్యారెంటీల పేరుతో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పాత పథకాలకు కోత పెడుతున్నది. గ్యారెంటీలకు నిధుల సమీకరణ కోసం ఇప్పటికే వివిధ రకాల చార్జీలు పెంచుతూ వస్తున్న సిద
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ మనుగడపై ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని ఆయన అన్నారు.
బీజేపీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బీజేపీ ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టిందని ఆరోపించారు.
Siddaramaiah | కర్ణాటక ఎక్సైజ్ శాఖ (Karnataka excise department)లో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi).. ఆ ఆరోపణలను నిరూపించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) డిమాండ్ చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా భూముల కుంభకోణంపై విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో కీలక పరిణామం జరిగింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) సభ్యులు గురువారం సమావేశమై, 50:50 స్కీమ్లో కేటాయించ