ముడా కేసుకు సంబంధించి ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతి వ్యక్తిగత సహాయకుడు తనపై ఒత్తిడి చేస్తున్నాడని, ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడని ఆయన తాజాగా ఆ
గ్యారెంటీల పేరుతో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పాత పథకాలకు కోత పెడుతున్నది. గ్యారెంటీలకు నిధుల సమీకరణ కోసం ఇప్పటికే వివిధ రకాల చార్జీలు పెంచుతూ వస్తున్న సిద
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ మనుగడపై ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని ఆయన అన్నారు.
బీజేపీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బీజేపీ ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టిందని ఆరోపించారు.
Siddaramaiah | కర్ణాటక ఎక్సైజ్ శాఖ (Karnataka excise department)లో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi).. ఆ ఆరోపణలను నిరూపించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) డిమాండ్ చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా భూముల కుంభకోణంపై విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో కీలక పరిణామం జరిగింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) సభ్యులు గురువారం సమావేశమై, 50:50 స్కీమ్లో కేటాయించ
ముడా స్కామ్ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి క్రిష్ణ ఈ �
Muda Scam | ముడా స్కామ్లో లోకాయుక్త ఎదుట హాజరవుతానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఇటీవల లోకాయుక్త విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. హుబ్లీ ధా
కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్న ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్కామ్లో కీలకంగా ఉన్న సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సోమవారం సమన్లు జారీ
ముడా స్కామ్లో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేతికి బలమైన సాక్ష్యం అందింది. ఈ స్కామ్లో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్న వీడియోను ముడ�