కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మరో ల్యాండ్ స్కామ్ వెలుగుచూసింది. పార్టీ అగ్రనేతలు సీఎం సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే ఇప్పటికే భూ వివాదాల్లో చిక్కుకోగా, తాజాగా మంత్రి బోస్రాజ్పైనా భూకబ్జా ఆరోపణలు వెల
ఐదు గ్యారెంటీల పేరిట అరచేతిలో స్వర్గాన్ని చూపించి కర్ణాటకలో కిందటేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చుక్కలు చూయిస్తున్నది. ఇప్పుడు ఏకంగా గ్యారెంటీలను అందుకొంటున్న లబ్ధిదారుల ఏరివేత�
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముడా చైర్మన్ క
Muda chief | కర్ణాటకలో ముడా కేసు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముడా కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయి విచారణను ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య ఏ క్షణంలోనైనా పదవిని కోల్పోతారన్న ఊహాగానాలు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రధాన నిందితుడిగా ఉన్న ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసులు గురువారం సిద్ధరామయ్య బావమరిది మల్లిఖార్జున స్వామి, మరో నిందితుడు దేవరాజ్లను విచారించింది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వెలుగుచూసిన ‘వాల్మీకి’ కుంభకోణం వెనుక అసలు మాస్టర్మైండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, షెడ్యూల్డ్ ట్రైబ్ శాఖ మాజీ మంత్రి బీ నాగేంద్రేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధ�
‘ముడా’ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్యపై కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దసరా తర్వాత సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయవచ్చునని అన్నారు.
కర్ణాటక ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించిన 14 స్థలాలను ముడా అధికారులు వెనక్కి తీసుకున్నారు. ముడా కుంభకోణం నేపథ్యంలో, తనకు కేటాయించిన భూములను తిరిగి వె�
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేస్తారని కథనాలు వస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
ముడా భూముల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నారు. ఈ స్కామ్పై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చర్యలు చేపట్టింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా సహా కర్ణాటక బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా శనివారం బెంగళూరులోని తిలక్నగర్ పోలీస్ స�