కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్ఎంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సహా 18 మంది అధికారులకు మైసూర్ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.
కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి చిచ్చు పెట్టింది. ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకున్నా, అధిష్ఠానమే ఆయనను తప్పించినా తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే
Sanjjanaa Galrani | కొన్ని రోజులుగా మాలీవుడ్లో క్యాస్టించ్ కౌచ్ వ్యవహారం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. కేరళలో మీటూ ప్రకంపనల నేపథ్యంలో ప్రముఖ నటి సంజనా గర్లానీ (Sanjjanaa Galrani) కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిసింది. �
‘ఎన్ని హామీలైనా ఇవ్వాలి.. ఎన్నికల్లో మాత్రం గెలవాలి’ అనే కాంగ్రెస్ తీరు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలను దివాలా తీయిస్తున్నది. గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చే ముందు ఆయా రాష్ర్టాల ఆర్థిక పరిస్థితిని ప
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య దిగిపోగానే ఆ పీఠాన్ని అందుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు డిప్యూటీ సీఎం శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వర సీఎం పదవి కోసం తీవ�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా భూ కేటాయింపు కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన భార్య పార్వతికి స్థలాల కేటాయింపు 2020లో బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఇంతకాలం స�
వరుస కుంభకోణాల నేపథ్యంలో కర్ణాటకలో సీఎం మార్పుపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ప్రమోషన్గా సీఎం పదవి ఇస్తే తప్పక
ముడా భూకేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతించడం గవర్నర్ స్వతంత్ర నిర్ణయమని, దీనిపై మంత్రివర్గ సూచనతో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానిం�
ముడా భూకేటాయింపు కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరింత లోతుల్లోకి కూరుకుపోతున్నారు. ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య కుటుంబం భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలు బలపడుతున్నాయి.
కర్ణాటక మంత్రివర్గం నుంచి ప్రియాంక్ ఖర్గేను బర్తరఫ్ చేయాలని, ఖర్గే ట్రస్టుకు అక్రమ భూ కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు మంగళవారం గవర్నర్ను కోరారు.
కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు కూల్చివేతల పర్వానికి తెరలేపింది? ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నది? డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగానే కాంగ్రెస్ ముఖ్యులు ఈ కూల్చివేతలను మొదలుపెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్�
కర్ణాటక కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు. ముడా, వాల్మీకి స్కామ్లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్లో వెలుగు చూసిన రూ.187 కోట్ల స్కామ్ లింకులు తెలంగాణలో బయటపడటం సంచలనంగా మారింది. ఈ స్కామ్లోని మొత్తం డబ్బులో రూ.45 కోట్లు హైదరాబాద్కు తరలిరావడం, అందునా ఒ�