తనపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, 12 ఏండ్ల పాత కేసులో జైలుకు పంపించాలని అనుకుంటున్నదని కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.
ముడా స్కామ్లో కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు శుక్రవారం మైసూరులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర అవినీతి నిరోధక సంఘమైన లోకాయుక్త కేసు నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను ఏ1 నిందితుడిగా, ఆయన భార్య పా�
ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరగనున్న నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసుల విచారణ చేసేందుకు వీలు లేకుండా సీబీఐకి సాధారణ సమ్మతిని గురువా�
Muda Scam | సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక సర్కారు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన సమ్మతిని సర్కారు ఉపసంహరించుకున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్�
Muda Case | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు అనంతరం బెంగళూరు ప్రత్యేక కోర్టు సైతం విచారణకు ఆదేశించింది. ముడా కేసులో సీఎంపై విచారణకు కర్ణాటక లోకాయుక్త ఆదేశించ�
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి వెనుక ఒకటిగా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంటున్నది. సీఎం సిద్ధరామయ్య పేరు పలు కేసుల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది. ముఖ్యంగా మైసూరు అర్బన్ డెవలప్మెంట్ (ముడా) భూమ
CM Siddaramaiah: ముడా స్కామ్ కేసులో.. సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులో విచారణనను నిలిపివేయాలని ఆయన వేసిన పిటీషన్ను హైకోర్టు కొట్టిపారేసింది. ఆ కేసులో సీఎంను కూడా విచారించాలని గవర్న�
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఏక్షణమైనా కూలొచ్చని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని ఆయన అన్నారు.
విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. రోగులకు వైద్యం చేయడానికి సరిపడా డాక్టర్లు లేరు. మందులు అసలే లేవు. ఇదీ కాంగ్రెస్ ఏలుబడిలో కర్ణాటకలో కనిపిస్తున్న ప్�
కర్ణాటకలో పాల ధరను పెంచేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. లీటర్ పాలపై రూ.5 ధర పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. శుక్రవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయాన్ని పరోక్షంగా ప్రకటించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. దివ్యాంగుడైన దళితుడి స్థలాన్ని ఆక్రమించి సిద్ధరామయ్య ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు.
ముడా కుంభకోణం, ఇతర అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనను పదవి నుంచి తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని, ఎలాంటి సందేహం లేకుండా తానే పూ