ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులు బోధనాభ్యాసనలో లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించాలని స్కూల్ కాంప్లెక్స్ స్టేట్ రిసోర్స్ పర్సన్ కటుకోజ్వల మనోహరి చారి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల�
Competitive exam books | గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల్లో విజయ సాధన కోసం మరింత ప్రోత్సాహం అందిస్తూ, తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలారం జాదవ్ శ్రీకారం చుట్టారు.
దేవుడు కరుణించినా పూజారి కనికరించలేదు అన్నట్లుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రంథాలయ (Library) పరిస్థితి మారింది. నిరుద్యోగ యువతీ, యువకులకు విజ్ఞాన సముపార్జన కోసం నిర్మించిన ఈ విజ్ఞాన �
రాష్ట్ర గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ని �
Library sweepers | గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు.
చాలీ చాలని వేతనాలతో, పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న గ్రంధాలయ సంస్థ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు గత రెండు నెలల నుంచి రాక కుటుంబ పోషణ భారంగా మారిందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అ
విజ్ఞానాన్ని పెంచి ఉజ్వల భవిష్యత్తును అందించే గ్రంథాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన గ్రంథాలయ భవ�
ఏండ్లనాటి ఏదైతే ఒక వృక్షం
తన ఎండుటాకులను రాల్చుకున్నట్టు
మసక వెలుతురులోని మసిబారిన
ఆ గ్రంథాలయపు గది గోడలు
ఎదురుగా పుస్తకాల్లోని బిల్వ
పత్రాలను రాల్చుకుంటున్నాయ్.
గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు అని, విద్యార్థి దశ నుంచే ప్రతిఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే జ్ఞానం పెరిగి భవిష్యత్ బంగారుమయం అవుతుందని వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అ న్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయం అధ్వానంగా మారింది. భవనం శిథిలావస్థకు చేరి భయపెడుతున్నది. పెద్దపల్లి చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం 100 మందికిపైగా వస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు.
మండలంలోని తాళ్లపేట గ్రామంలో ప్రధాన రహదారి పక్కన గతేడాది గ్రంథాలయం ప్రారంభించారు. ఆపై నిరుపయోగంగా మారగా, సోమవారం ‘తెరుచుకోని లైబ్రరీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
గ్రామాల్లో రీడింగ్ కల్చర్.. నీరుగారింది. కేసీఆర్ ప్రభుత్వం లక్షలాది రూపాయలతో పౌరుల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ లైబ్రరీ నిరుపయోగంగా మిగిలిపోయింది. నేటి పాలకుల పట్టింపులేని తనం.., అధికారుల నిర్లక్ష్యం �