తిరుమల (Tirumala) శ్రీవారి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తున్నది. కడప జిల్లాలోని పులివెందులకు చెందిన కొంతమంది భక్తులు రోడ్డు దాటుతుండగా చిరుత పులి (Leopard) సంచారాన్ని గుర్తించారు.
Leopard | దీపావళి (Deepavali) పండుగ రోజున తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టపాసుల శబ్దానికి భయపడిన ఓ చిరుతపులి (Leopard) ఇంట్లోకి చొరబడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.
Leopard | రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి(Leopard) సంచారం కలకలం రేపుతున్నది. తంగళ్లపల్లి మండలంలో చిరుత వరుస దాడులకు పాల్పడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం రామన్నపల్లెలో చిరుత ఆవుదూడ(Cow c
Leopard | మహారాష్ట్ర పుణె జిల్లాలోని జున్నార్ ఏరియాలో దారుణం జరిగింది. ఓ పులి నాలుగేండ్ల బాలుడిని దాడి చేసి చంపింది. ఈ ఘటనను అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు.
Leopard | జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది. గురువారం రాత్రి సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది.
Tirumala | తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలిబాట మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో బుధవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది.
కామారెడ్డి జిల్లా (Kamareddy) మాచారెడ్డి మండలం అక్కాపూర్లో చిరుత (Leopard) కలకలం సృష్టించింది. అక్కాపూర్ (Akkapur) శివారులోని పొలం వద్ద లేగ దూడను చిరుత పులి ఎత్తుకెళ్లింది.
నాలుగు రోజులుగా పలు గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని యంచ గుట్ట ప్రాంతంలో ఉన్న విఠలేశ్వర్ ఆలయం వద్ద బోనులో పడింది.
Leopard | నాలుగు రోజులుగా పలు గ్రామాలకు కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు నవీపేట మండలంలోని యంచ గుట్ట ప్రాంతంలో ఉన్న విఠలేశ్వర్ ఆలయం వద్ద బోనులో చిక్కింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఊపిరి �
తిరుమలలో ఏర్పాటుచేసిన బోనులో మరో చిరుత చిక్కింది. దీంతో ఇప్పటివరకు అటవీ అధికారులు ఐదు చిరుతలను బంధించారు. కాలినడక మార్గంలో గురువారం ఉదయం మొదటి ఘాట్రోడ్డు ఏడో మైలు నరసింహస్వామి ఆలయ సమీపంలో అటవీశాఖ అధిక�
భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ (TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. తిరుమల మెట్ల మార్గంలోని నరసింహ స్వామి ఆలయం-ఏడో మైలు మధ్య అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిర�