తిరుమల (Tirumala) కాలినడక మార్గంలో చిరుత పులులు (Leopard) కలకలం సృష్టిస్తున్నాయి. అలిపిరి నడకమార్గంలో ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అధికారులు.. మరో చిరుత పులిని గుర్తించారు.
Tirumala | తిరుమల నడకమార్గంలో గతకొద్ది రోజుల నుంచి చిరుతలు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తిరుమలల
Leopard | శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుతల (Leopard Died) మృతి కలకలం సృష్టిస్తుంది. గంటల వ్యవధిలోనే రెండు చిరుతల మృతదేహాలు లభ్యం కావడంతో అటవీ శాఖ అధికారులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు ప్రారంభించారు.
నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టిస్తున్నది. విశ్వనాథ్ పేట్ నుంచి బంగల్ పేట్ వెళ్లే దారిలోని పంట పొలాల సమీపంలో స్థానికులకు చిరుత కనిపించింది.
తిరుమలలో (Tirumala) మరో చిరుతపులి (Leopard) చిక్కింది. తిరుమల నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.
Baboons Attack: బబూన్ కోతులు ఓ చిరుతకు చుక్కలు చూపించాయి. అటాక్ చేయడానికి వచ్చిన ఆ చిరుతపై తిరగబడ్డాయి. దీంతో ఆ చిరుత అక్కడ నుంచి పారిపోయింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవు�
తిరుమలలో అటవీశాఖ అధికారులకు ఓ చిరుత చిక్కింది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత ఆరేండ్ల చిన్నారిని బలి తీసుకోగా, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
Leopard | తిరుమల (Tirumala) నడక మార్గంలో తాజాగా మరో చిరుత (Leopard) కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో 2450 వ మెట్టు వద్ద ఓ చిరుత భక్తులకు కనిపించింది.
రెండు రోజుల క్రితం తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసి చంపిన చిరుత (Leopard) చిక్కింది. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దద�
తిమరుల (Tirumala) కాలినడక మార్గంలో (Steps way) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. అలిపిరి కాలినడక మార్గంలో ఆరేండ్ల చిన్నారిపై చిరుతపులి (Leopard) దాడికి పాల్పడింది. దీంతో ఆ పాప మృతిచెందింది.
జంతు ప్రేమికులు అడ్డుకున్నారు: ఇండియాకు విమానంలో వెళ్తున్నానన్న ఆనందం ఒకపక్క ఉన్నప్పటికీ.. ఆఫ్రికా వైల్డ్లైఫ్ పార్కులో నా కుటుంబం, నేస్తాలతో నేను గడిపిన క్షణాలు, మా సంరక్షకుడు విన్సెంట్ వాన్డర్ నా�
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ (Anantnag) జిల్లాలో చిరుతపులి (Leopard) కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి దక్షిణ కశ్మీర్ జిల్లా అయిన అనంత్నాగ్లోని సల్లార్ (Sallar) గ్రామంలోకి వచ్చిన ఓ చిరుత పులి ప్రజలపై దాడి (Attack) �