దేశ న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకొచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొన్ని స్వార్థమూకలు కుట్రకు తెగబడుతున్నాయని సీనియర్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బత�
న్యాయమూర్తులకు కేవలం చట్టబద్ధమైన అధికారం మాత్రమే సరిపోదని, మానవ జీవితాన్ని, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్
Lawyers Beat Up Police | లాయర్లు ఒక పోలీస్పై దాడి చేశారు. ఆయనను పట్టుకుని కొట్టారు. (Lawyers Beat Up Police) దీంతో న్యాయవాదుల నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీస్ అధికారి ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హైకోర్టును సందర్శించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(లా అండ్ జస్టిస్)కి న్యాయవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ దేశంలోని హైకోర్టులను సందర్శిస్తున్నది
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లో ఎన్నో లోపాలున్నాయని, తమకు 50 సీల్డ్ ఈవీఎంలు అప్పగిస్తే.. అందులోని అక్రమాల్ని బయటపెడతామని సుప్రీంకోర్టు న్యాయవాదుల గ్రూప్ ఒకటి కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ విస�
Public Voice | న్యాయవాదులు బాగా సంపాదిస్త్తరని చానామంది అనుకుంటరు. నిజం అట్లుండది. వందల పది మందికె మస్త్ పైసలొస్తయ్. మిగతా తొంభైమందిది పేద బతుకే. ఈ లాయర్ల పేద బతుకు గురించి ఇంతకముందు ఏలినోళ్లు పట్టించుకోలే. కేస
నిరంతర సాధకులుగా యువ న్యాయవాదులు వారి సేవలందించాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్ రావు సూచించారు. నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీలోని నిమ్మగడ్డ సత్యవతి వెల్ఫేర్ అసోస
రాజీయే రాజమార్గమని కక్షిదారులను ఉద్దేశించి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శాలినీలింగం అన్నారు. పరకాల పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
MP Arvind | బీఆర్ఎస్కు ఓటేసినా, కాంగ్రెస్కు ఓటేసినా భారతీయ జనతా పార్టీకే ఓటు పడుతుందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాన్ని తదనుగుణంగా రూపొందించినట్టు మీడియా ఎదుట త్రీవ వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్పై నాంప�
తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ సంఘం అందించే ఆరోగ్య బీమా కార్డుల కోసం సీఎం కేసీఆర్ రూ.7 కోట్లు మంజూరు చేసినట్టు తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు గండ్ర మెహన్రావు తెలిపారు.
Lawyers Altercation | మహిళా లాయర్ చెంపపై మగ న్యాయవాది రెండు సార్లు కొట్టాడు. దీంతో ఆమె ఎదురుతిరిగింది. అతడ్ని కొట్టగా తిరిగి ఆమెను కొట్టాడు. వారిద్దరి మధ్య కోట్లాట తీవ్రం కావడంతో అక్కడున్న మిగతా న్యాయవాదులు జోక్యం చ�
రిటైర్డ్ జడ్జిలను ఉద్దేశించి కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ న్యాయమూర్తులను ‘భారత వ్యతిరేక ముఠా’గా పేర్కొనడాన్ని ఖండించారు.