యూపీలోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో జడ్జి, లాయర్ల మధ్య వాగ్యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన ఒక కేసులో ఈ వివాదం జరిగింది.
న్యాయవాదుల రక్షణ కోసం చట్టం రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. గురువారం హైకోర్టులో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ‘న్యాయవాదులపై ద�
కేసు విషయంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఇద్దరు న్యాయవాదులపై జనగామ స్టేషన్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని జనగామ బార్ అసోసియేషన్ ఆరోపించింది.
న్యాయ విద్య పూర్తిచేసుకున్న గ్రాడ్యుయేట్స్ను న్యాయవాదులుగా నమోదుచేసుకోవడానికి రాష్ర్టాల్లోని బార్ కౌన్సిల్స్ అధిక రుసుము వసూలు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది న్యాయవాద వృత్తిలో అణగా�
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జో�
జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాలపై న్యాయవాదులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ కోరారు. న్యాయవాదుల కోసం రాష్ట్ర పోలీస్ అకాడమీలో రెండ్రో�
వినియోగదారుల రక్షణ చట్టం కింద లాయర్లపై దావా వేసే విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. న్యాయవాద వృత్తి, లాయర్లు తమ క్లయింట్లకు అందించే సేవలు ప్రత్యేకమైనవని, వాటిని వినియోగదారుల రక�
Koppula Eshwar | న్యాయవాదులు(Lawyers) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అన్నారు.
దేశ న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకొచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొన్ని స్వార్థమూకలు కుట్రకు తెగబడుతున్నాయని సీనియర్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బత�
న్యాయమూర్తులకు కేవలం చట్టబద్ధమైన అధికారం మాత్రమే సరిపోదని, మానవ జీవితాన్ని, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్
Lawyers Beat Up Police | లాయర్లు ఒక పోలీస్పై దాడి చేశారు. ఆయనను పట్టుకుని కొట్టారు. (Lawyers Beat Up Police) దీంతో న్యాయవాదుల నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీస్ అధికారి ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హైకోర్టును సందర్శించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(లా అండ్ జస్టిస్)కి న్యాయవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ దేశంలోని హైకోర్టులను సందర్శిస్తున్నది