గతంలో పార్లమెంట్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారని, లోపాలు లేని చట్టాలు రూపొందేవని సీజేఐ జస్టిస్ రమ ణ అన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. ఉపరాష్ట్రపతి ధన్కర్ సన్మాన సభలో సీజ�
కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులది కీలకపాత్ర అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కోర్టులో న్యాయవాదులకు జాతీయ పథకాల పంపిణీ చ�
181కి దేశవ్యాప్తంగా 70,17,925 ఫిర్యాదులు తెలంగాణలో 89,843 కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడి హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): గృహ హింస, అదనపు కట్నం వేధింపుల ఫిర్యాదులు భారీగా నమోదవుతున్నాయి. గృహ హింసకు గురవుతున�
కోర్టు విచారణలకు ప్రముఖ న్యాయవాదులు రూ. 10 లక్షల నుంచి రూ . 20 లక్షలు వసూలు చేస్తే సామాన్యుడు ఎలా చెల్లించగలడని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులు, సామాన్యులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, మహిళలు ఇలా అన్ని వర్గాలవారు ఒకటిగా ఉద్యమంలో మమేకమయ్యారు. ఈ సబ్బండ వర్ణాలను...
చెన్నై, ఏప్రిల్ 5: దేశంలో ఏర్పాటైన ట్రిబ్యునళ్లలో రిటైర్డ్ జడ్జీలు లేదా న్యాయవాదులను మాత్రమే జ్యుడీషియల్ సభ్యులుగా నియమించేందుకు అవకాశం ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ఓ వ్యక్తి దా�
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) లాంటి నిరంకుశ చట్టాల కింద జైళ్లలో మగ్గుతున్నవారికి న్యాయసాయం కోసం ‘న్యాయవాదుల రక్షణ కమిటీ’ని వివిధ న్యాయవాద సంఘాలు, న్యాయవ
Nalsa | భారత ప్రధాన న్యాయమూర్తి , జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాల మేరకు పేద ప్రజలకు ఉచిత న్యాయం అందించేందుకు పాన్-ఇండియా అవేర్నెస్ అండ్ అవుట్రీచ్
ఏపీపీల వయోపరిమితి సడలింపు | తెలంగాణ ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనునున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) పోస్టులకు ఇప్పుడున్న గరిష్ఠ వయోపరిమితిని 34 ఏండ్ల నుంచి 44 సంవత్సరాలకు పెంచినందుకు టీ
హైదరాబాద్ : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ( ఏ.పీ.పీ ) 151 పోస్టుల భర్తీ కోసం ఇటీవల జారీ చేసిన పరీక్షల నోటిఫికేషన్లో వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచాలని హైకోర్టు సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెం�
లాక్డౌన్ నుంచి సాయంత్రం 5గంటలదాకా మినహాయింపు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని న్యాయవాదులకు లాక్డౌన్ నిబంధనల నుంచి మరికొంత మినహాయింపు ఇచ్చింది. హైకోర్టు, ఇతర దిగువ క
హైదరాబాద్ : హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ �