సెలవుల్లో పనిచేయడానికి న్యాయవాదులు ఇష్టపడరని, కానీ కేసుల పెండింగ్కు న్యాయవ్యవస్థ నింద భరించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వేసవి సెలవుల అనంతరం తమ పిటిషన్ను లిస్టింగ్ చేయాల�
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ గురువారం కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఉగ్రదాడుల్లో మరణించి వారికి నివాళులు అర్పించారు.
న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయవాదులు డిమాండ్ చేశారు. గోదావరిఖని న్యాయవాది నూతి సురేష్పై దాడికి నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర�
న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు నిరసనగా మంగళవారం నాంపల్లి కోర్టులకు చెందిన న్యాయవాదులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పోలీసుల నిర్బంధం మధ్య కొనసాగింది. నినాదాలతో అసెంబ్లీ ప్రాంతానికి బయలుదేరిన న్య
రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ మంగళవారం హైకోర్టుతోతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిషరించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవ�
Nizamabad | హైదరాబాద్ చంపాపేటలో అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భ
Lawyers | పెద్దపల్లి జిల్లా పద్మశాలి న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని రిసార్ట్ లో ఆదివారం నిర్వహించారు.
Lawyers thrash Muslim man | ముస్లిం వ్యక్తి హిందూ యువతితో కలిసి కోర్టుకు వచ్చాడు. రిజిస్టర్ మ్యారేజ్ కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడున్న లాయర్లు వీరి పెళ్లి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముస్లిం యువకుడిపై ద
రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై జరిగిన దాడికి (Attack on Woman Judge) నిరసనగా నాంపల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. మహిళా జడ్జి పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించి సంఘీభావం తెలిప
మానసికోల్లాసాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా అన్నారు. సాహస్ చౌదరి మోమెరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహి�
న్యాయవాదుల భిన్నాభిప్రాయాలతో జిల్లా ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అయితే అప్పు�
కోర్టుల్లో కేసుల నమోదు సంఖ్య పెరుగుతున్నదని, వాటిని త్వరితగతిన పరిషరించి పెండెన్సీ తగ్గించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరా ధే పిలుపునిచ్చారు. ఆదివారం కర�