సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ గవాయ్పై దాడి.. న్యాయవ్యవస్థపై జరిగిన దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామక్రిష్ణ గవాయ్పై సోమవారం ఓపెన్కోర్టులో జరిగిన దాడిని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు జి.రాజగోప�
గోదావరిఖనికి చెందిన న్యాయవాది గూళ్ల రమేష్పై దాడి జరిగిన సంఘటనకు నిరసనగా సోమవారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. స్థానిక కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం న్యాయ
lawyers thrashed cops | కోర్టు విచారణకు హాజరైన ఒక పోలీస్ అధికారిని న్యాయవాదులు చుట్టుముట్టారు. ఆయనపై పంచులిచ్చి కొట్టారు. ఆ పోలీస్ అధికారితోపాటు ఆయన వెంట ఉన్న కానిస్టేబుల్ కూడా లాయర్ల దాడిలో గాయపడ్డాడు. వారిద్దరూ �
బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఎన్రోల్ అయిన న్యాయవాదులు అందరికి వెంటనే హెల్త్ కార్డులు అందజేయాలని ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ జనపరెడ్డి గోపికృష్ణ రాష్ట్ర
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపులో నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోస�
బోధన్ పట్టణానికి చెందిన భారత అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు శుక్రవారం హైదరాబాదులో బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీస
Yoga day | ఒక రోజు కాకుండా ప్రతీరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చన్నారు మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు. యోగా దినోత్సవంలో భాగంగా యోగా గురువు డాక్టర్ రాజరత్నాకర్ న్యాయవాద�
వేములవాడలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు బార్ అస�
హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు పీ నారాయణ, శైలేష్పై దాడి ఘటనను నిరసిస్తూ సోమవారం అలంపూర్ సివిల్ కోర్టులో న్యాయవాధులు విధులు బహిష్కరించారు.
తెలంగాణ హైకోర్టు తన పనితీరుతో చరిత్రలో నిలిచిపోయేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ సుజయ్ పాల్ పిలుపునిచ్చారు.
న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని హైకోర్టు న్యాయవాది భానుమూర్తి బాల డిమాండ్ చేశారు. న్యాయవాదులు సామాన్యులకు న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని, కాని తమకు ఎలాంటి రక్షణ చట్టాలు ల