అన్ని రంగాలపైనా ‘కృత్రిమ మేధ’ టెక్నాలజీ ప్రభావం చూపుతుండగా.. దీని వాడకాన్ని నిషేధిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న జడ్జిలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఉద్దేశిం�
ఏపీలో యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యను నిరసిస్తూ బుధవారం కోదాడలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. హత్యకు కారకులైన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని, న్యాయవ
తెలంగాణ హైకోర్టు జోన్-II భవన శంకుస్థాపన కార్యక్రమంలో న్యాయవాదులకు కల్పించిన సీటింగ్ ఏర్పాట్లపై తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్�
రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల పట్ల చిన్నచూపు చూస్తున్నదని జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుంచి న్యాయవాదుల పాదయాత్రను సోమవారం పునఃప్రారంభ�
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఐ ఎల్ పి ఏ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది, ఎస�
Telangana | సాగునీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు అనుమతుల సాధన, న్యాయపోరాటాలు, పొరుగు రాష్ర్టాలతో సంప్రదింపులు తదితర అంశాల్లో కీలకపాత్ర పోషించే అంతర్ట్రాష్ట్ర జల విభాగానికి సైతం నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్య�
పెద్దపల్లి జిల్లాకేంద్రంలోనే జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వివాదం రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో న్యాయవాదులు రాజకీయాన్ని తలపిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రం లోనే జిల్లా ప్రధాన న్యాయస్థాన నూతన భవనము నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారం లో వచ్చాక ఎమ్మెల్యే విజయరమణరావు మాట మార్చారని న్యాయవాదులు ధ్వజమెతారు.
విధి నిర్వహణలో భాగంగా ఇదివరకు చాలా మంది న్యాయవాదులు దాడులు జరిగాయని, అంతే కాక కొన్ని ప్రాంతాల్లో దుండగుల చేతుల్లో ప్రాణాలు కూడా కోల్పోయారని, న్యాయవాదుల రక్షణ కోసం వారి కుటుంబాల పరి రక్షణకోసం ప్రభుత్వం ప
న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ న్యాయవాదుల సంక్షేమ నిధి (అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్)లో సభ్యత్వం లేనివారికి బీమా పథకంలో ఓ అవకాశం కల్పించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ తీర్మానించింది.
చట్టంలో పొందుపరిచిన నిర్దిష్టమైన మినహాయింపులు ఉంటే తప్ప నిందితుడి తరఫున వాదిస్తున్న న్యాయవాదిని ప్రశ్నించేందుకు సమన్లు జారీచేసే అధికారం దర్యాప్తు అధికారికి లేదంటూ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్�
నిరంతర పఠనంతోనే న్యాయవాదులు కేసులను సరిగ్గా నిర్వహించగలుగుతారని వరంగల్ సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్లో న్యాయవాదులకు వివిధ చట్టాల పట్ల అవగాహన పె�