వాహన పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదానం వేదికగా ‘ఆటో ఎక్స్పో 2023’ అట్టహాసంగా ఆరంభమైంది. తొలి రెండు రోజులు ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాలను ప్రదర్శించండగా..ఆ తర్వాత ఐదు రోజుల పాటు సం
రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అ మలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మంగళవారం పట్టణంలోని కేవీఎన్ ఫంక్షన్హాల్లో మత్స్య సహకార సంఘం జి
గ్రీన్ ఎనర్జీతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించే క్రమంలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ఓ బ్రిటన్ కంపెనీ ఆవు పేడతో నడిచే 270 హార్స్పవర్ కలిగిన టీ7 లిక్విడ్ మీథేన్ ఇంధ�
ప్రపంచ ప్రసిద్ధ కార్ల బ్రాండు బెర్టోన్.. ప్లాస్టిక్ వ్యర్థాలతో నడిచే సరికొత్త మాడల్ను ఆవిష్కరించింది. బ్రాండ్ ఆవిర్భవించి 110 ఏండ్లు అయిన సందర్భంగా బెర్టోన్ జీబీ 110 అనే పేరుతో ఈ మాడల్ వినియోగదారుల ము
సాహితీమూర్తుల స్మరణ ఈ తరానికి మంచి ప్రేరణగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబిత పేర్కొన్నారు. సాహితీవేత్తల విశిష్టతలు, వారు సాహిత్యానికి చేసిన కృషిని తెలియజేస్తూ రూపొందించిన తెలంగాణ తేజోమూర్తుల జయంతు�
ఈ ఏడాది ఐఫోన్ లైనప్పై యాపిల్ తన వ్యూహాన్ని మార్చుకుంది. తక్కువ ధరకే భారీ డిస్ప్లేను ఆఫర్ చేస్తూ మిని మోడల్ స్ధానంలో ప్లస్ మోడల్ను ప్రవేశపెట్టింది. అయితే ఐఫోన్ 14 ప్లస్కు కస్టమర్ల నుంచ�