దృష్టి లోపాలతో బాధపడేవారితో పాటు అంధుల్లో కొత్త ఆశలు చిగురించేలా ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో స్మార్ట్ విజన్ గ్లాస్లను ఓ ప్రైవేట్ ఆస్పత్రి లాంఛ్ చేసింది.
యాపిల్ (Apple) యూజర్లకు టెక్ దిగ్గజం తీపికబురు అందించింది. యూజర్ల కోసం యాపిల్ పే ల్యాటర్ను లాంఛ్ చేసింది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు ఎలాంటి ఫీజులు, వడ్డీ లేకుండా 50 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకూ రుణం ప�
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఎల్వీఎం3 వాహకనౌక ద్వారా ఒకేసారి 36 ఇంటర్నెట్ శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యల్లోకి చేర్చింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లా�
భారత్ మార్కె్లో జీటీఆర్ మినీ పేరుతో అమేజ్ఫిట్ న్యూ స్మార్ట్వాచ్ను (Amazfit) లాంఛ్ చేసింది. రౌండ్ డయల్, స్లిమ్ ప్రొఫైల్తో 120ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్రేట్, ఎస్పీఓ2 వంటి అడ్వాన్స్డ్ హెల్త్ మా
శాంసంగ్ గెలాక్సీ ఏ34, గెలాక్సీ ఏ54 పేరుతో ఇటీవల రెండు ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసిన శాంసంగ్ తాజాగా బడ్జెట్ స్మార్ట్ఫోన్పై కసరత్తు సాగిస్తోంది. అందుబాటు ధరలో గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్�
ప్రముఖ ఫార్మా సంస్థ ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్.. మూత్ర వ్యాధిని నయం చేసే ‘ఫెసోబిగ్' జనరిక్ విడుదల చేసింది. ఫెసోటెరోడైన్ ఫుమరేట్ ట్యాబ్లెట్కు జనరిక్ వెర్షన్గా విడుదల చేసిన ఈ ట్యాబ్లెట్లు అత్య�
దేశీయ మార్కెట్కు నయా షైన్ను పరిచయం చేసింది హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. 100సీసీ కలిగిన షైన్ 100 మోటర్సైకిల్ ప్రారంభ ఆఫర్ కింద ధరను రూ.64,999గా నిర్ణయించింది.
ఎంట్రీ లెవెల్ యూజర్ల కోసం మోటో ఈ13ను కస్టమర్ల ముందుకు తెచ్చిన కొద్ది వారాల తర్వాత కంపెనీ లేటెస్ట్గా మోటో జీ73 5జీని ( Moto G73 5G) భారత్లో లాంఛ్ చేసింది.