రెండు దశాబ్దాలకు పైగా సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త దిశగా సాగుతున్నది. దేశ బలోపేతం కోసం ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవి�
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాలతో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆయా సంఘాల నాయకులు, ప
టీఆర్ఎస్ 21 సంవత్సరాల పయనం లో ఈ విజయదశమి ప్రత్యేకమైనది. టీఆర్ఎస్ పేరుతో నిర్వహించే ఆఖరి సర్వసభ్య సమావేశం కావడంతో బుధవారం తెలంగాణభవన్ ప్రాం గణమంతా ఉద్వేగభరిత వాతావరణం కనిపించింది. పార్టీ జాతీయస్థాయ�
ఒక అరుదైన సందర్భం.. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో మరో రాజకీయ పార్టీ నేతలు పాల్గొనడం.. పార్టీ కార్యాచరణను స్వాగతించడం నిజంగా అరుదైన సన్నివేశం. బుధవారం తెలంగాణ భవన్లో ఇలాంటి దృశ్యం ఆవిష్కారమైంది. తెలంగాణ ర
అభివృద్ధి, పురోగతియే ధ్యేయంగా దేశరాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నవశకం ప్రారంభించింది. జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చెందింది. ఈ చారిత్రక ఘటనకు విజయ దశమి నాడు తెలం�
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో నవ శకం మొదలైంది. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన తెలంగాణ రాష్ట్ర సమితి
తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన పార్టీ అధినేత, సీఎం ‘తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర స
భారత్లో మొటోరోలా మోటో జీ72 పేరుతో మరో స్మార్ట్ఫోన్ లాంఛ్ చేసింది. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్తగా పెట్టబోతున్న జాతీయ పార్టీని సీపీఐ స్వాగతిస్తున్నదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ చెప్పారు. బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఆ పార్టీ ఉండాలని గురువార
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో సోమవారం నూతన పార్టీని ప్రకటించారు.