భారత్లో న్యూ 2022 మారుతి సుజుకి అల్టో కే10ను మారుతి సుజుకి అధికారికంగా లాంఛ్ చేసింది. రూ 3.99 లక్షల ప్రారంభ ధర నుంచి న్యూ మారుతి సుజుకి అల్టో కే10 అందుబాటులో ఉంది.
భారత్లో వివో వీ25 ప్రొను వివో ఇండియా లాంఛ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో లాంఛ్ అయిన వివో వీ 23 ప్రొ స్మార్ట్ఫోన్కు కొనసాగింపుగా లేటెస్ట్ 5జీ ఫోన్ లాంఛ్ అయింది.
ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ఓలా ఎస్1ను అధికారికంగా లాంఛ్ చేసింది. ఓలా ఎస్1 ప్రొతో పోలిస్తే చిన్న బ్యాటరీ ప్యాక్తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ 99,999కి అందుబాటులో ఉంది.
ఐఫోన్ 14 సిరీస్ను యాపిల్ సెప్టెంబర్లో లాంఛ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్లు కస్టమర్ల ముందుకు రానున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తికావస్తున్న సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వజ్రోత్సవాలను నిర్వహించనున్నది. ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హై
ఢిల్లీకి చెందిన టెక్ బ్రాండ్ గిజ్మోర్ తన లేటెస్ట్ స్మార్ట్వాచ్ గిజ్ఫిట్ అల్ట్రాను లాంఛ్ చేసింది. స్క్వేర్ షేప్ డయల్తో ఈ స్మార్ట్వాచ్ యాపిల్ స్మార్ట్వాచ్లను తలపించేలా ఉంది.