ఒప్పో భారత్లో తన తొలి ట్యాబ్లెట్ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. జులై 18న భారత్లో ఒప్పో ప్యాడ్ ఎయిర్ను ఆవిష్కరించేందుకు స్మార్ట్ఫోన్ కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
దేశంలోని మహిళలను వేధిస్తున్న గర్భాశయ క్యాన్సర్ చికిత్సకు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానున్నది. ‘సెర్వావాక్'గా (క్యూహెచ్పీవీ) పిలుస్తున్న ఈ టీకాను ప్రఖ్యాత �
ఆడియో కంపెనీ బౌల్ట్ వేరబుల్స్ సెగ్మెంట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. డ్రిఫ్ట్, కాస్మిక్ పేరుతో బౌల్ట్ రెండు స్మార్ట్వాచ్లను భారత్లో లాంఛ్ చేసింది.
పోకో ఎఫ్4 5జీ జూన్ 23న గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ కానుందని కంపెనీ గురువారం ప్రకటించింది. అధికారిక లాంఛ్కు ముందు స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్స్ను పోకో వెల్లడించింది.
టెక్నాలజీ మార్కెట్లో యాపిల్, గూగుల్ దిగ్గజ సంస్థలుగా ఉన్నాయి. పలు అంశాల్లో ఈ రెండింటి మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ ఆధిపత్యం కొనసాగిస్తున్న సెర్చ్ ఇంజిన్ రంగంలో కూడా ఆ సంస్థకు పోటీ ప�