మొటొరొలా మోటో జీ22 త్వరలో లాంఛ్ కానుంది. ఈ స్మార్ట్ఫోన్ నాలుగు కలర్స్లో హైఎండ్ స్పెసిఫికేషన్స్తో కస్టమర్ల ముందుకు రానుందని తాజా లీక్స్లో వెల్లడైంది. మోటో జీ22 కీలక ఫీచర్లు ఇవే నుంటూ వినిఫ�
భారత్లో వివో ఎక్స్80 లాంఛ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. మే 18న భారత్లో వివో న్యూ ఎక్స్80 సిరీస్ స్మార్ట్ఫోన్లను కంపెనీ లాంఛ్ చేస్తోంది. భారత్లో వివో ఎక్స్80 ప్రొ లాంఛ్ను టీజర్ ద్వారా నిర్ధారించ�
ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు జూన్ మాసాంతంలో భారత్లో లాంఛ్ కానున్నాయి. ఒప్పో రెనో 8 సిరీస్ జూన్ చివరిలో భారత్లో అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ ట్వీట్ చేశారు.
టిమ్స్ వైద్యశాలల శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకను పురస్కరించుకొని ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలను
Narzo 50A Prime | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నార్జో సిరీస్లో సరికొత్త మోడల్ను నేడు భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చిన రియల్మీ నార్జో 50A ప్రైమ్ (Narzo 50A Prime)మోడల�
విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హశాంతి వనంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 పడకల కన్హ మ�
ఐఎన్ఎస్ వగ్శీర్ జలాంతర్గామిని బుధవారం ముంబైలో ఆవిష్కరించారు. ప్రాజెక్టు 75 కింద నిర్మించిన ఆరు సబ్మెరైన్లలో ఇది చివరిది. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ఈ జలాంతర్గామిని ప్రారంభించారు
భారత్లో డిజో ఎస్ పేరుతో న్యూ స్మార్ట్వాచ్ను డిజో లాంఛ్ చేసింది. లేటెస్ట్ రియల్మి వాచ్ 2 ప్రొ తరహాలో కంపెనీ తొలిసారిగా రెక్టాంగ్యులర్ డయల్తో న్యూ స్మార్ట్వాచ్ను కస్టమర్ల ముందుకు తీసుకువ
మెటావర్స్.. నేటి ఆధునిక యుగంలో చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇదే. ఇదొక సరికొత్త సాంకేతిక మాయా లోకం. కంప్యూటర్పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. భౌతికంగా లేకపోయినా అవతార్ల రూపంల�
భారతదేశ నిర్మాణంలో మాజీ ప్రధానుల భాగస్వామ్యం, వారి వ్యక్తిగత వివరాల సమాచారం అందించే ‘ప్రధానమంత్రి సంగ్రహాలయా’ మ్యూజియాన్ని ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో ప్రారంభించారు. మ్యూజియం మొట్టమొదటి టికెట్ను