రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలు తెలిపే ఆర్కైవ్స్ అడ్వెంచర్స్ (https: //www.aarkaysadventures.com) వెబ్సైట్ను శుక్రవారం తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా ఆవిష్కరించార
బాలాసోర్, జనవరి 20: సూపర్సానిక్ క్రూజ్ మిసైల్ బ్రహ్మోస్ను భారత్ మరోసారి పరీక్షించింది. ఈ క్షిపణి వ్యవస్థలో సాంకేతికతను, నియంత్రణ వ్యవస్థను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అప్గ్రేడ్ చేసిన నేపథ్యంల�
న్యూఢిల్లీ, జనవరి 17: దేశీయ మార్కెట్లోకి సెలేరియో సీఎన్జీ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది మారుతి సుజుకీ. ఈ కారు ధరను రూ.6.58 లక్షలుగా నిర్ణయించింది. కే-సిరీస్ 1.0 లీటర్ ఇంజిన్తోపాటుఎస్-సీఎన్టీ టెక�
Oppo A16K : భారత్ సహా పలు మార్కెట్లలో ఆదరణ పొందిన ఒప్పో ఏ సిరీస్కు కొనసాగింపుగా లేటెస్ట్ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్ ఒప్పో ఏ16కేను భారత్లో కంపెనీ లాంఛ్ చేసింది.
న్యూఢిల్లీ : భారత్లో వచ్చే నెల లాంఛ్ కానున్న ఆడి క్యూ7 ఫేస్లిఫ్ట్ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ఆడి ఇండియా తెలిపింది. పలు కాస్మెటిక్, ఫీచర్ అప్డేట్స్తో కస్టమర్ల ముందుకు రానున్న ఆడి క్యూ7�
న్యూఢిల్లీ : 2022లో జీప్ ఇండియా ఏకంగా మూడు ఎస్యూవీలను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రెండు ఆల్ న్యూ ఎస్యూవీలను భారత్లో ప్రవేశపెడుతుండగా జీప్ కంపాస్ ట్రయల్హాక్ వేరియంట్ను తిరిగ�
తిరుపతి: తిరుపతి మహతి కళాక్షేత్రంలో తాళ్ళపాక సంకీర్తనలు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. టీటీడీ అన్నమాచా
తమిళ అగ్రహీరోల్లో ఒకరైన ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘సార్’ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాల
న్యూఢిల్లీ : భారత్లో బెనెల్లి టీఆర్కే 251 అడ్వంచర్ బైక్ను బెనెల్లి ఇండియా లాంఛ్ చేసింది. ఈ బైక్ ధర రూ 2.52 లక్ష (ఎక్స్షోరూం, ఇండియా)లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. జనవరి 2022 నుంచి డెలివరీ�