హైదరాబాద్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫాం సంస్థ క్విక్ఆన్ తన సేవలను ఆరంభించింది. దేశంలో మొట్టమొదటి మొబైల్ ఆధారిత డిజిటల్ చెల్లింపు ఫ్లాట్ఫాం ఇంటర్నెట్(స్మార్ట్ఫోన్�
ప్రభుత్వ వైద్య సేవల్ని పేదలకు అందుబాటులో తెచ్చామని..రాష్ట్రంలో నిరాటంకంగా..నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం వెంగళరావునగర్ డివిజన్ లోని ఇండ�
భారత్లో ఈ ఏడాది జూన్లో జీప్ మెరిడియన్ను లాంఛ్ చేయనున్నట్టు జీప్ వెల్లడించింది. జీప్ మెరిడియన్ బుకింగ్స్ మేలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
దేశీయ మార్కెట్లోకి నూతన గ్లాంజా వచ్చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటర్ తయారుచేసిన ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజా రూ.6.39 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. 1197 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగిన
తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్'. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకుడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది
భారత్లో న్యూ కే సిరీస్ను ఒప్పో ఇండియా లాంఛ్ చేయనుంది. మార్చి 23న ఒప్పో కే10 5జీ లాంఛ్కు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. భారత్లో ఒప్పో ఇండియా నుంచి వస్తున్న తొలి కే సిరీస్ ఫోన్ కానుంది.
జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా లగ్జరీ విభాగ సంస్థ లెక్సస్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీని పరిచయం చేసింది. రూ.64.90 లక్షల ప్రారంభ ధరతో లభించనున్న ఈ మోడల్ పేరు ‘ఎన్ఎక్స్ 350 హెచ్' గా
క్యాన్సర్కు ఎవరూ భయపడనక్కర్లేదని, ఆ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యనిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు స్పష్టం
హైదరాబాద్ : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. "పే పాస్ సబ్స్క్రిప్షన్ " సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో ఆండ్రాయిడ్ డివైస్ లకు నెలకు
హీరో నాని తన కొత్త సినిమా ‘దసరా’కు కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్నది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ లక్ష్మీ