న్యూఢిల్లీ : త్వరలో లాంఛ్ కానున్న షియోమి 12 క్వాల్కాం న్యూ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో పాటు పలు అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుందని తెలుస్తోంది. ఆన్లైన్లో ఈ డివైజ్కు సంబంధించిన పల�
న్యూఢిల్లీ : దేశీ మార్కెట్లో న్యూ జాగ్వర్ ఎఫ్-పేస్ ఎస్వీఆర్ను జాగ్వర్ ల్యాండ్ రోవర్ లాంఛ్ చేసింది. ఈ కారు రూ 1.51 కోట్ల (ఎక్స్షోరూం-ఇండియా)కు అందుబాటులో ఉంటుంది. న్యూ ఎఫ్-పేస్ ఎస్వీఆర్ కేవలం నాలుగు
న్యూఢిల్లీ : భారత్లో యమహ ఎట్టకేలకు న్యూ ఆర్15 బైక్ను లాంఛ్ చేసింది. ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్లో ఇది నాలుగో జనరేషన్ మోడల్ బైక్ కాగా, ఇది స్టాండర్డ్, హయ్యార్ స్సెక్ ఎం రెండు వెర్షన్లలో అ�
బీజింగ్: మానవరహిత స్పేస్క్రాఫ్ట్ను చైనా సోమవారం లాంచ్ చేసింది. అంతరిక్షంలో ఆ దేశం నిర్మిస్తున్న సొంత స్పేస్ స్టేషన్కు అవసరమైన సామగ్రిని ఇందులో పంపింది. దక్షిణ చైనా హైనాన్ ప్రావిన్స్లోని వెంచాంగ
న్యూఢిల్లీ: భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనకు ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదని, ఒక స్ఫూర్తి, ‘జీవన ధార’ అని తెలిపారు. ఉప రాష్ట్రపతి, రాజ్య�
న్యూఢిల్లీ : హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో 2021 హోండా అమేజ్ ఫేస్లిప్ట్ మోడల్ను లాంఛ్ చేసింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు రూ 6.32 లక్షల నుంచి రూ 11.15 లక్షల మధ్య అందుబాటులో ఉంది. అమేజ్ ఫేస్లిఫ
ముంబై: కరోనా నేపథ్యంలో లోకల్ రైళ్లలో ప్రయాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ఈ పాస్ విధానాన్ని గురువారం ప్రవేశపెట్టింది. కరోనా టీకా రెండు డోసులు పొందిన వారిని మాత్రమే ఈ నెల 15 నుంచి లోకల్ రైళ్లలో ప్ర
తిరువనంతపురం: దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్, పరిశోధన కేంద్రాన్ని కేరళ పోలీసులు ఏర్పాటు చేశారు. సీఎం విజయన్ శుక్రవారం దీనికి ప్రారంభిస్తారని తిరువనంతపురం ఏడీజీసీ మనోజ్ అబ్రహం తెలిపారు.
ముంబై : గాలి ద్వారా వ్యాపించే అన్ని రకాల కరోనా వైరస్ స్ట్రెయిన్లను దీటుగా నిలువరించే బ్యాటరీ ఆధారిత రీయూజబుల్ మాస్క్ను ముంబైకి చెందిన ఎన్ఎంఐఎంఎస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మాస్క్ లోపల ఉ�
న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో రూ 2799లకే 4జీ ఫీచర్ ఫోన్ నోకియా 110 4జీని హెచ్ఎండీ గ్లోబల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. యల్లో ఆక్వా, బ్లాక్ కలర్ల�