షియోమీ నుంచి అతి తక్కువ ధరలో 5జీ స్మార్ట్ఫోన్ రిలీజ్ అయింది. రెడ్మీ నోట్ 10టీ స్మార్ట్ఫోన్ను షియోమీ సంస్థ విడుదల చేసింది. రెడ్మీ నుంచి లాంచ్ అయిన తొలి 5జీ స్మార్ట్ఫోన్ ఇదే.
బీజింగ్ : గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలు చైనాలో మంగళవారం పట్టాలపైకి ఎక్కింది. దేశంలోని తూర్పు ప్రాంతంలోని క్వింగ్డో నగరంలో చైనా ఈ రైలును తయ�
విపణిలోకి బీఎండబ్ల్యూ 5-సిరీస్ కార్లు.. రూ.62.90 లక్షల నుంచి మొదలు|
బీఎండబ్ల్యూ ఇండియా దేశీయ మార్కెట్లోకి గురువారం న్యూ మోడల్ 2021 5-సిరీస్ కారును....
శాన్ఫ్రాన్సిస్కో : అప్గ్రేడెడ్ ఐఫోన్ను యూజర్లకు అందించే క్రమంలో యాపిల్ తన ఐఫోన్ 13ను ఈ ఏడాది చివరిలో కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. ఐఫోన్ 13 వంటి ఈ ఏడాదిలో లాంఛ్ కానున్న ఐఫోన్ మోడల్స్ స్సెసిఫ�
దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ప్రారంభించాలి.. ప్రతిపక్ష నేతల వినతి | పెరుగుతున్న కొవిడ్-19 కేసులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఉచిత మాస్ టీకా డ్రైవ్ ప్రారంభించాలని 13 ప్రతిపక్ష పార్టీల నేతలు కే�
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జియో ఇమేజింగ్ ఉపగ్రహం జీశాట్-1 ప్రయోగ షెడ్యూల్ను సవరించింది. మొదట ప్రయోగాన్ని ఈ నెల 28న చేపట్టాలని భావించింది. చిన్న సాంకేతిక సమస్య తలెత్తడంతో వచ్చే నెల 18న �
వాషింగ్టన్ : కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడుతోంది. చిన్నాపెద్ద అంతా వైరస్ బారినపడుతున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఇందులో చిన్నారులకు టీకాలు అందుబాటులో లేవు. ఈ క్రమంలో అమెరికా �