రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోనున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నగరానికి చెందిన మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ �
వాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెంజ్ను నిర్వహిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై బుధవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు
తెలుగు సాహిత్యం గిరిజన గడపలు, బంజారాల జీవితాల దగ్గరకు రావటం సాహిత్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడ
రీయూజబుల్ లాంచ్ వెహికిల్-టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ-టీడీ)పై పురోగతిని సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక మొదటి రన్వే ల్యాండింగ్ ప్రయోగం చేపట్టేందుకు (ఆర్ఎల్వీ-ఎల్ఈఎ�
తన న్యూ మిడ్ రేంజ్ 5జీ ఫోన్ను నార్త్ అమెరికాలో వచ్చే నెలలో లాంఛ్ చేయనున్న వన్ప్లస్ లేటెస్ట్ ఫోన్ను భారత్లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం రైతుల జోలికొస్తే తెలంగాణ మట్టి క్షమించదని పట్టణాభివృద్ధి, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. నల్లగొండ కన్నీళ్లను తుడిచి, ఫ్లోరోసిస్ భూతాన్ని పారదోలింది, నల్లగొండను దేశానికే ధాన్యపు కొండ
స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది. ఇక దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమ�
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్తోపాటు వివిధ రాష్ర్టాల నాయకులు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశ�