ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులను, మీడియాను అణచివేస్తూ కార్పొరేట్ల సహాయంతో మీడియా వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను �
ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మించుకొన్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
వరంగల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రహదా
వాతావరణ మార్పులతో భూతాపం పెరుగుతున్నది. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవటం, పర్యావరణ అనుకూల ఇంధన వనరుల వాడకాన్ని పెంచటం వంటి చర్యలతోనే భూమిని కాపాడుకోవటం సాధ్యమవుతుందని, లేకపోతే మానవాళి తన ఉనికికి తానే చే�
భూ ఆక్రమణదారులపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుంటూ, భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్�
మండలంలోని రెడ్లవాడ గ్రామం గొట్లకొండ కొండల మధ్య ఎర్రబెల్లి వంశీయులకు చెందిన దాదాపు 180 ఎకరాల భూమిని కొలను వేంకటేశ్వర స్వామి ట్రస్టు, ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర మిషన్కు రాష్ట్ర పంచాయతీ రా
సుప్రీంకోర్టు న్యాయవాది కుటుంబం ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఆక్రమించేందుకు అర్థ్ధరాత్రి గుండాలతో వచ్చి వీరంగం సృష్టించిన ఘటనలో 12మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సూర్యాపేటలో సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా, అద్భుతంగా అభివృద్ధి సాధిస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.
కొత్తపల్లిలోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ప్రతిపాదించినందున.. అందుకు ప్రత్యామ్నాయం గా కరీంనగర్ జిల్లాలో మరో చోట 50 ఎకరాల భ�
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. బుధవారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ వేలంలో స్థలాల కొనుగోలుకు రియల్ వ్యాపారులు పోటీపడ్డారు.