కర్ణాటక క్యాడర్కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి తన భూమిని ఆక్రమించారంటూ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు లక్కీ అలీ కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
ప్రాజెక్టు పేరు తో తమ భూములను లాక్కున్నారని, అందుకుగానూ తమకు వేరేచోట భూములైనా ఇవ్వాలి లేదా మార్కెట్ రేటు ప్రకారం పరిహారమైనా చెల్లించాలని బాధిత రైతులు డిమాం డ్ చేశారు.
రాష్ట్రంలో కొద్ది నెలలుగా చోటుచేసుకుంటున్న వరుస హత్యోదంతాలు ప్రజానీకాన్ని భయానక వాతావరణంలోకి నెడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్లో బీఆర్ఎస్ చుర
భూమిని దున్నుకున్న పాపానికి భార్య.. తన కుమారుడు, తండ్రితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతెల్లిలో శనివారం చోటుచేసుకున్నది.
లోక్సభ ఎన్నికల కారణంగా నిలిపివేసిన పరిశ్రమలకు భూకేటాయింపు ప్రక్రియను ఎన్నికల కోడ్ ముగిశాకే ప్రారంభించాలని టీఎస్ఐఐసీ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి త�
‘ఒక జన్మలో నేర్చుకున్న జ్ఞానం ఏడు జన్మలకు పనికివస్తుంది’ అంటాడు తమిళనాడుకు చెందిన తత్వవేత్త తిరుక్కురళ్. ఆ రాష్ట్రంలోని మదురై జిల్లా మేలూర్ తాలూకా కొడికులం గ్రామానికి చెందిన ఆయి అమ్మాళ్కు ఈ మాటలు స�
భూపాలపల్లి జిల్లా కొంపల్లి గ్రామ శివారులోని 106.34 ఎకరాల భూమి విషయంలో అటవీ శాఖకు 39 ఏండ్ల తర్వాత ఊరట లభించింది. ఆ భూమి అటవీ శాఖదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
తనదికాని భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని ఓ రైతు కుట్ర చేశాడు. కొన్నేండ్లపాటు గొడవలుపడి కోర్టుకెళ్లాడు. తీర్పు అనుకూలంగా రాకపోవడంతో సదరు రైతుపై తుపాకీతో హత్యకు యత్నించి గురి తప్పడంతో పరారయ్యాడు.
ఐఎంజీ భారత్ కంపెనీకి ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్ర భుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు తీ ర్పునిచ్చింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ అధికార ప్రతి
శ్రీశైలం మల్లన్నకు అమెరికాకు చెందిన ఓ భక్తుడు మంగళవారం భూరి విరాళం సమర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వ చ్చిన అమెరికా భక్తుడు కొత్తపల్లి సునీల్దత్ బంగారు, వెండి సామగ్రి, ఆభరణాలను ఆలయానికి అందజేశారు
వికారాబాద్ జిల్లా కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం సాగు భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను వదులుకొని ఇప్పుడు తాము ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. పరిహార
పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు తీసుకొని నిర్దిష్ట గడువులో వాటిని స్థాపించకపోవతే భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు.