వికారాబాద్ జిల్లా కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం సాగు భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను వదులుకొని ఇప్పుడు తాము ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. పరిహార
పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు తీసుకొని నిర్దిష్ట గడువులో వాటిని స్థాపించకపోవతే భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు.
గ్రామ దేవతలు కొలువుదీరిన ప్రదేశాలకు వెళ్లేందుకు అడిగినంత వెడల్పుతో దారికి స్థలం ఇవ్వని కారణంగా 3 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసింది. ఈ ఘ టన జగిత్యాల జిల్లా ఇబ్రహీంప ట్నం మండలం తిమ్మ
నిధుల సమీకరించుకునేందుకు భూములను లీజుకు ఇవ్వాలని ఆర్టీసీ (TSRTC) నిర్ణయించింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో సంస్థకు ఉన్న భూముల్లో 13.16 ఎకరాల లీజు ప్రక్రియను ప్రారంభించింది.
ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన బీఏ277 విమానం లండన్లోని హీత్రూ విమానాశ్రయం
రూ. 1000 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేసిన ఇద్దరు కబ్జాదారుల కుట్రను కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకుంది
నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు మధ్యలో 500 నుంచి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికా�
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్సాగర్రావు (పీఎస్ఆర్) మా 61.34 ఎకరాల భూమిని కబ్జా చేసిండు. 1982 నుంచి ఆ ప్లాట్లను కొనుక్కుంటూ వచ్చాం. 2002లో ఈయన కన్ను పడి కజ్జా చేసిం డు.
లడఖ్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం కార్గిల్లో జరిగిన ర్యాలీలో కాషాయ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.