సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా, అద్భుతంగా అభివృద్ధి సాధిస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.
కొత్తపల్లిలోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ప్రతిపాదించినందున.. అందుకు ప్రత్యామ్నాయం గా కరీంనగర్ జిల్లాలో మరో చోట 50 ఎకరాల భ�
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. బుధవారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ వేలంలో స్థలాల కొనుగోలుకు రియల్ వ్యాపారులు పోటీపడ్డారు.
భూమికి భూమి ఇవ్వాల్సిం దే, లేదంటే ఎకరానికి ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆర్ఆర్ఆర్ భూ బాధితులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ వద్ద 65జాతీయ రహదారి నుంచి యా�
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న సింగరేణి మ్యాగ్జిన్లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు
ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చే
భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన డిండి మండలం సింగరాజ్పల్లి రిజర్వా�
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని, దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా రు
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 20లో 2007లో తాము కొన్న పదెకరాల భూమిలో ఎకరం తగ్గిందని హైదరాబాద్ మేయర్, విజయలక్ష్మీ, ఆమె తమ్ముడు వెంకటేశ్వరరావు తెల�
నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరుగా అందించడంతోపాటు సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ కో సం, నేల జీవ శక్తిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూముల పరిరక్షణలో భాగంగా భూముల వివరాలను గెజిట్లో నమోదు చేసే ప్రక్రియ చురుగ్గా సాగుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు
అతను ఓ దళితుడు. గుండెపోటుతో కన్నుమూశాడు. గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేద్దామంటే అగ్రవర్ణాలు ససేమిరా అన్నాయి. దీంతో ఆ మృతుడి ఇద్దరు కొడుకులకు ఏంచేయాలో తోచలేదు. గ్రామానికి అవతలి ఒడ్డున ఓ ఖాళీ ప్
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో విలువైన వేలాది ఎకరాల నిజాంషుగర్స్ లిమిటెడ్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. మరోవైపు నాటి పాలకులు వేలాది ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మేశారు.
ప్రకృతి ప్రసాదించిన పంచభూతాల్లో ఒకటి భూమి. మనిషి తన స్వార్థం కోసం ఆ భూమిని ఎన్నోరకాలుగా వాడుకుంటూ భూ కాలుష్యం చేస్తున్నాడు. ఇది మానవ మనుగడకే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది.
మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుమ్మరుల వెన్నంటే ఉంటూ ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు.