‘ఆయిల్పామ్ తోటల సాగుకు జిల్లా అనుకులమైంది. అంతర్జాతీయంగా డిమాం డ్ ఉన్న పంట.. రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం లాభదాయకం.. ఈ పంట సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంది’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ�
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామంలో 40 మంది దళితులకు భూమి పంపిణీ భూపాలపల్లి టౌన్, ఏప్రిల్ 23: దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్�
ముచ్చటైన మూడు నగరాలతో కళకళలాడుతున్న హైదరాబాద్ ఇప్పుడు నాలుగో సిటీతో కొత్త అందాలను సంతరించుకోనున్నది. 111 జీవో ఎత్తివేతతో ఆ ప్రాంతమంతా గ్రీన్ సిటీగా రూపాంతరం చెందనున్నది. ఏకంగా 1.32 లక్షల ఎకరాల ల్యాండ్ బ్
బంజారాహిల్స్లో ఖరీదైన స్థలాన్ని ఆక్రమించేందుకు రాయలసీమకు చెందిన పలువురు రౌడీలు బీభత్సం సృష్టించారు. కర్రలు, మారణాయుధాలతో స్థలంలోకి ప్రవేశించి అడ్డుకున్న సెక్యూరిటీ గార్డులపై విచక్షణారహితంగా దాడిక�
సరూర్నగర్ రైతుబజార్ రోడ్డు ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెతుత్తున్నాయి. మార్కెట్కు వచ్చే వినియోగదారులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి అంబులెన్స్ రావాలంటే �
జీవో 58, 59 ప్రకారం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు తేదీ పొడిగించే అంశంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని సంబంధిత అధ�
జిల్లాలో 58, 59 జీవో ప్రకారం స్థలాల రెగ్యులరైజేషన్ కోసం కొనసాగుతున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో ముగియనున్నది. బుధవారం వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 మండలాల నుంచి 9,308 దరఖాస్తులు
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 58, 59 కింద దరఖాస్తులు చేసుకునేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలింది. ఫిబ�
నేడు ప్రతి ఒక్కరూ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. యువత సైతం మదుపుపై ఆసక్తిని కనబరుస్తున్నది.అయితే దేనిపై పెట్టుబడులు పెట్టాలన్న అయోమయం వెంటాడుతున్నది. ముఖ్యంగా భూమి-బంగారం పెట్టుబడుల్లో ఏది ఉత్తమం అన్నద
పల్లె చెరువు వద్ద చేపడుతున్న అక్రమ నిర్మాణాలను గురువారం రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సారిక, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ�
వృద్ధురాలికి మాయమాటలు చెప్పి భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన బెల్లి ఎ
మెదక్, ఫిబ్రవరి 3 : మెదక్ జిల్లాలో కాళేశ్వరం పనులకు సంబంధించి భూ సేకరణ పనుల్లో వేగం పెంచాల ని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నీటి పారుదల శాఖ, రెవె న్యూ శాఖల అధికా