నా రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వేకు రైతుల నుంచి నిరసన వ్య క్త మవుతోంది. నిత్యం పను లు చేసేందుకు అధికారు లు రావడం.. తమ భూ ముల్లో అనుమతి లేకుండా సర్వే ఎలా కొనసాగిస్తారని రైతులు అడ్డుకుంటున్నా రు.
దుండిగల్ గ్రామ రైతులకు ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్ అన్నారు. గండి మైసమ్మ-దుండిగల్ మండలం, దుండిగల్ గ్రామ పరిధిలోని సర�
జైపూర్ మండలంలోని ఇందారంలో 1113 సర్వే నంబర్లో హద్దు లు గుర్తించేందుకు సోమవారం సర్వేయర్ రా మస్వామి సర్వే నిర్వహిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వందల సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకుని తాతలు తండ్రుల
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మా భూములు ఇవ్వమని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి రైతులు తెగేసి చెప్పారు. శనివారం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భా గంగా అధికారులు మక్తల్ మండల
ఓటేసి గెలిపించుకున్న పాపానికి నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని లగచర్లతోపాటు మిగతా మూడు తండాల ప్రజలు కన్నీరు పెడుతున్నారు. ఇటీవల లగచర్లలో జరిగిన పరిణామాలు..దాడులు.. కేసులు, అరెస్టులు తదితర ప్రభ�
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ను (Industrial Corridor) ఏర్పాటు చేయను
వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagacharla) రైతులపై మరోపిడుగు పడింది. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భూసర్వే నిర్వహిస్తున్నది. దీంతో లగచర్లలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింద�
Medak | తాతముత్తాతల నుంచి తమ పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని.. ఎవరో వచ్చి భూమి మాదంటే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండలం పరిధి కామారంతండా భూ సర్వే కోసం వచ్చిన అధికారు�
రైతులు వ్యవసాయ భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ‘భూ సర్వే’ తప్పనిసరి చేయాలన్న నిబంధనపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూ భారతి బిల్లులో భాగంగా ఈ నిబంధనను తీసుకొచ్చిన
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘భూ భారతి’ చట్టం రైతుల పాలిట పిడుగుగా మారనున్నది. భూమి క్రయవిక్రయాలు జరపాలంటే సర్వే తప్పనిసరిగా చేయించాలని చట్టంలో నిబంధన విధించింది.
ఓవైపు తమ భూములు ఇవ్వబోమంటూ రైతులు ఆర్తనాదాలు పెడుతుంటే.. ప్రభుత్వం మాత్రం నిర్దయగా వ్యవహరిస్తున్నది. లగచర్ల పరిధిలో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ ప్రక్రియపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వానికి గ�
బలవంతంగా తమ భూ ములను సర్వే చేయవద్దని, తక్షణమే నిలిపివేయాలని అధికారులను రైతులు వేడుకున్నారు. ‘ఫోర్త్ సిటీకి రోడ్డును ఏర్పాటు చేయడానికి మా భూములు దొరికాయా’ అంటూ అధికారులను ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి స్టేజీ వద్ద ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. బంగారు పంటలు పండే తమ భూములు ఇండస్ట్ట్రియల్ పార్కు �