తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదని, ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి సర్వేనంబర్ 312ల�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడుతామని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస�
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి భూసర్వే చేయడానికి శనివారం గ్రామానికి వచ్చిన అధికారులను భూములు కోల్పోతున్న రెడ్డిపల్లి, చిన్నచింతకుంట రైతులు అడ్డుకున్నారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లోనే రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దుద్యాల మండలంలో ని పలు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఫార్మా విలేజ్ కోసం గురువారం చేపట్టిన భ�
హైవేల నిర్మాణం పేరుతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమ భూములను లాక్కోవద్దని హెచ్చరిస్తూ భూమి కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. తమకు తెలియకుండా వచ్చి సర్వే చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో భూ సర్వే చేయడానికి అ త్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించాలని క లెక్టర్ శ్రీహర్ష చెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల కొనుగోలు చేసిన డీజీపీఎస్ పరికరాన్ని జిల్లా సర్వే అధిక�
రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ పూర్తయింది. రైతులు ఎన్ని రకాల పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే సమగ్ర సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఉండాలని ప్రభుత్వం ఆదేశ�
తూప్రాన్/మర్కూక్, ఆగస్టు 26 : గ్రామకంఠంలోని భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం డ్రోన్ ద్వారా సర్వేకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సర్వేను ప్రారంభించారు. మెదక్ జ�
భూమి సర్వే కోసం రూ.లక్ష లంచం ఏసీబీ వలలో తాసిల్దార్, ఆర్ఐ అంతర్గాం, మే 23: భూసర్వే చేసి హద్దులు నిర్ణయించేందుకు లక్ష లంచం తీసుకుంటూ తాసిల్దార్, ఆర్ఐ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో సో�
కాళేశ్వరం ప్రాజె క్టు పనులకు సంబంధించి మెదక్ జిల్లాలో భూసేకరణ, సర్వే పనులను శరవేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రమేశ్ నీటి పారుదల, రెవెన్యూ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడ�