11 నుంచి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలు ఎంపిక గజ్వేల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు తదుపరి దశలో పట్టణ భూముల సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇచ్చి శాశ్వతంగా �
సమగ్ర సర్వే | ‘భూ రికార్డులు క్లియర్గా ఉన్న రాష్ర్టాలు లేదా దేశాల జీడీపీలో 3-4 శాతం వృద్ధి సాధిస్తున్నట్టు ప్రపంచ అనుభవాలు చెప్తున్నాయి. భగవంతుడు కరుణిస్తే త్వరలోనే భూ వివాదాల్లేని తెలంగాణను ఆవిష్కరిస్�
శామీర్పేట : జాయింట్ సర్వేకు రైతులంతా సహకరించాలని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్ కోరారు. మూడు చింతల్పల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామ సర్వే, నక్ష ఏర్పాటు విషయంపై మంగళవారం గ్రామ రైతులు, ప
హైదరాబాద్ : త్వరలోనే రాష్ర్టంలో సమగ్ర భూసర్వే చేపడుతామని, ఇందు కోసం బడ్జెట్లో రూ. 400 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంత�