కాళేశ్వరం ప్రాజె క్టు పనులకు సంబంధించి మెదక్ జిల్లాలో భూసేకరణ, సర్వే పనులను శరవేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రమేశ్ నీటి పారుదల, రెవెన్యూ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడ�
అమరావతి : తెలంగాణలో విజయవంతంగా అమలైన సమగ్ర భూ సర్వే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుంచి అమలు చేస్తుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్క
వెల్దుర్తి, నవంబర్ 18: తమ భూములు కబ్జా అయినట్టు రైతులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధీనంలోని భూములను సర్వే చేస్తున్నామని మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. జమున హ్యాచరీస్ భూకబ�
వెల్దుర్తి, నవంబర్ 16: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హక్కీంపేట గ్రామాల శివారులో ఉన్న ఈటల రాజేందర్కు సంబంధించిన జమున హ్యాచరీస్ పరిశ్రమ భూకబ్జాపై మంగళవారం అధికారులు సర్వే ప్రారంభించారు. త�
ACB | సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ సర్వే ఏడీ మధుసూదన్, మరో ఉద్యోగి అసిఫ్.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. భూమి సర్వే కోసం ఓ మహిళ వద్ద నుంచి ఏడీ మధుసూదన్ లంచం
బషీరాబాద్ : జీవన్గి కాగ్నానదిపై నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం మంగళవారం వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బ్రిడ్జి కనెక్టివిటీ రోడ్డ
సర్వే చేయొచ్చు | దేవరాయాంజల్ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సూచించింది.
11 నుంచి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలు ఎంపిక గజ్వేల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు తదుపరి దశలో పట్టణ భూముల సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇచ్చి శాశ్వతంగా �
సమగ్ర సర్వే | ‘భూ రికార్డులు క్లియర్గా ఉన్న రాష్ర్టాలు లేదా దేశాల జీడీపీలో 3-4 శాతం వృద్ధి సాధిస్తున్నట్టు ప్రపంచ అనుభవాలు చెప్తున్నాయి. భగవంతుడు కరుణిస్తే త్వరలోనే భూ వివాదాల్లేని తెలంగాణను ఆవిష్కరిస్�
శామీర్పేట : జాయింట్ సర్వేకు రైతులంతా సహకరించాలని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్ కోరారు. మూడు చింతల్పల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామ సర్వే, నక్ష ఏర్పాటు విషయంపై మంగళవారం గ్రామ రైతులు, ప
హైదరాబాద్ : త్వరలోనే రాష్ర్టంలో సమగ్ర భూసర్వే చేపడుతామని, ఇందు కోసం బడ్జెట్లో రూ. 400 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంత�