వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు ఖాకీలు తాము ‘ఆడిం దే ఆట పాడిందే పాట’ అన్న చందంగా వ్యవహరించడంతో పాటు నిబంధనలు అతిక్రమించి అతి చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నా�
ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) చుట్టూ తిరుగుతుండటంతో ఇప్పుడు దీనిని న్యాయరంగం కూడా అందిపుచ్చుకుంటున్నది. త్వరగా తీర్పులు ఇచ్చేందుకు, చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసులు, భూ �
Minister Ponguleti | రైతుకు అండగా ఉండేందుకు భూభారతి చట్టం తీసుకువచ్చామని, భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భూభారతి ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
భూ వివాదాల్లేని తెలంగాణ తెస్తామని, భూ సమస్యల పరిష్కారానికే భూభారతిని తీసుకొచ్చామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. శిల్పకళా వేదికలో సోమవారం ఆయన భూభారతి పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవెన్యూ వ్యవ
కుటుంబ కలహాలు, భూతగాదాల నేపథ్యంలో పరిష్కరించుకుందామని స్నేహితుడితో పిలిపించి.. మద్యం తాగి సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బహదూర్పల్లి సాయినాథ్ సొసైటీలో శ�
భూ వివాదాలపై రెవెన్యూ విచారణను కొత్త ఆర్వోఆర్ చట్టంలో వికేంద్రీకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కీలకమైన అంశాలను మాత్రం మరింత కేంద్రీకృతం చేసింది. ముఖ్యంగా సీసీఎల్ఏకి సర్వాధికారాలు �
పాత గొడవలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తి సొంత అన్నను అతిదారుణంగా హత్య వేశాడు. . జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్కు చెందిన పల్ల పు నర్సయ్య- గంగు దంపతులకు ఏడుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
భూ తగాదాలు రైతుల బలి కోరుతున్నాయి. గోడు వినే నాథుడు లేక.. కష్టాలు తీర్చే నాయకుడు కనిపించక దిక్కుతోచనిస్థితిలో క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబసభ్యులను రోడ్డునపడేస్తున్నారు. నెల
Janagama Collectorate | జనగామ కలెక్టరేట్లో ఓ మహిళా ఆత్మహత్యాయత్ననికి(Woman attempted suicide) పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇటీవలే భూ వివాదం నేపథ్యంలో(Land disputes) ఓ రైతు పురుగుల మందు తాగి కలెక్టరేట్ భవనం( Janagama Collectorate) పైకిక్కి బలవన్మరణాని�
Farmer killed | మెదక్(Medak) జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గురువారం పాతకక్షలు, భూతగాదాతో(Land disputes) బండరాయితో మోది ఓ రైతును హత్య(Farme killed) చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..
Janagama | భూ వివాదం నేపథ్యంలో(Land disputes) ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి (Farmer attempted suicide) పాల్పడ్డాడు. తన భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన చెందిన సదరు రైతు కలెక్టరేట్ భవనం( Janagama Collectorate) పైకిక్కి బలవన్మరణానికి ప్�