సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని నిషేధిత భూముల జాబితాలో చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన పేరును నిషేధ�
Section 22-A | భూమిని ఎవరైనా స్థిరాస్తిగా భావిస్తారు. హైదరాబాద్లో కానీ, సమీప జిల్లాల్లో కానీ ఎకరం భూమి ఉందంటే రూ.కోట్ల విలువ ఉంటుందనే ధీమాగా ఉంటారు. దానిని అమ్ముకోవచ్చు.. తాకట్టు పెట్టుకోవచ్చు.. బ్యాంకు రుణం తీసుక
Property Rights | సెక్షన్ 22-A పేరుతో భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడంపై హైకోర్టు గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. గెజిట్ లేకుండా రిజిస్ట్రేషన్ నిరాకరించరాదని తీర్పులు చెబుతున్నాయి.
రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల జాబితాలోని (22ఏ) భూముల సమస్య పరిష్కారానికి అనుభవజ్ఞులైన రెవెన్యూ, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక
‘సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ వివాదం సొంత తమ్ముడి హత్యకు కారణమై కలకలం రేపింది. ఆ గ్రామానికి చెందిన మేకల జయరాములు(50)కు తన అన్న కృష్ణయ్యతో వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదం క�
జీఎస్టీ వంటి సంస్కరణల ద్వారా సామాన్యులకు సైతం ఎంతో మేలు జరిగినప్పటికీ, దేశంలో అసమానతలు పెరిగిపోయాయని పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ నేత ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
భూతగాదాల్లో ఓ యువ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. సొంత అన్ననే ఈ హత్యకు పూనుకున్న ఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి �
సైబరాబాద్ పరిధిలో స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గతంలో మహిళలనే టార్గెట్ చేసి స్నాచింగ్లకే పాల్పడే దుండగులు ఇప్పుడు పురుషులను కూడా వదలడం లేదు. స్నాచింగ్ల కోసం ప్రాణాలు తీస్తున్నారు. పగలు, రాత్రి తేడా ల�
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు ఖాకీలు తాము ‘ఆడిం దే ఆట పాడిందే పాట’ అన్న చందంగా వ్యవహరించడంతో పాటు నిబంధనలు అతిక్రమించి అతి చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నా�
ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) చుట్టూ తిరుగుతుండటంతో ఇప్పుడు దీనిని న్యాయరంగం కూడా అందిపుచ్చుకుంటున్నది. త్వరగా తీర్పులు ఇచ్చేందుకు, చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసులు, భూ �