Land Disputes | భూ తగాదాలకు ఓ మహిళ ముగ్గురు బలయ్యారు. కొడవళ్లు, గొడ్డళ్లతో ప్రత్యర్థులు దాడి చేసుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం జక్క
Sangareddy | జహీరాబాద్ : అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదం( Land Disputes )లో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అన్నను తమ్ముడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మొండెం నుంచి తల వేరు చే�
Nagarkurnool | ఆస్తి తన పేరిట రాయడానికి అంగీకరించకపోవడంతో ఓ మహిళ తన భర్తను కడతేర్చిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లిలో చోటుచేసుకొంది.
రంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అల్లుని పేరు మీద భూమి పట్టా చేశాడనే కక్షతో ఓ కొడుకు తన తండ్రి రెండు కాళ్లను నరికిన అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పిల్లిపల్లి గ్రామంలో గురువారం చో�
ఇప్పటికే దీనిపై ప్రభుత్వ వైఖరి చెప్పేశాం రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలి అసలైన రైతును కాపాడటమే మా పాలసీ ఒకవేళ కౌలు రైతులు నష్టపోతే పరిహారం భూ వివాదాలను అరికట్టేందుకే ధరణి పోడుకు త్వరలోనే పరిష్కారం: స
వీఆర్కు అటాచ్ | నల్లగొండ జిల్లాలో భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్ఐలను వీఆర్కు అటాచ్ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
11 నుంచి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలు ఎంపిక గజ్వేల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు తదుపరి దశలో పట్టణ భూముల సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇచ్చి శాశ్వతంగా �