ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములను గుంజుకుంటే ఊరుకునేది లేదని మండలంలోని రాపోల్ గ్రామ రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు భూసేకరణ నిమిత్తం గురువా�
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ మండలంలోని కాళ్లాపూర్ రైతులు గురువారం ఆమరణదీక్ష చేపట్టారు. కాళ్లాపూర్ పరిధిలో 428.05 ఎకరాల అసైన్డ్, 159.25 ఎకరాల పట్టా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గత ఫి�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ రెండు నెలల్లో పరిహార ప్యాకేజీ చెల్లింపులన్నీ పూర్తి చేయాలని భూ సేకరణ పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్�
జవహార్ నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో సేకరించాల్సిన 534 ఎకరాల భూ సేకరణ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు �
కృష్ణ, భీమా తుంగభద్ర నది జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆంధ్ర, కర్ణాటక ప్రయోజనాలను కాపాడేందుకే ఉమ్మడి జిల్�
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అన్నదాతల అంగీకారం లేకుండానే సర్కారు బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని, తమ జీవనాధారమైన భూములు తీసు
రంగారెడ్డిజిల్లాలో మరో 25వేల ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా సంక్షేమ ప్రాజెక్టుల అమలు పేరుతో ఈ అసైన్డ్ భూములను సేకరించ�
Land Acquisition | జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూసేకరణను వేగవంతం చేసి సంబంధిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
నార్త్ సిటీ వాసుల కష్టాలను తీర్చే ఎలివేటెడ్ కారిడార్కు భూసేకరణ గ్రహణంలా మారింది. జేబీఎస్ నుంచి శామీర్పేట్ మార్గంలో, జేబీఎస్ నుంచి మేడ్చల్ మార్గంలో ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నీటి మూటలా మ
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో నల్లవల్లి గ్రామశివారులోని 142, 160 సర్వేనంబర్లలో అసైన్డ్ భూమి 400 ఎకరాలకు పైగా ఉంది. ఈ భూములను టీజీఐఐసీకి అప్పగించడానికి ఇటీవల ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. రాజధాని�
రైతుల నుంచి సేకరించిన భూమికి పరిహారంగా చెల్లించాల్సిన భారీ మొత్తాన్ని ఒక జిల్లా కోర్టు అధికారి తన భార్య పేరిట మళ్లించిన బాగోతంపై హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించింది. గద్వాల సీనియర్ సివిల�
రంగారెడ్డి జిల్లాలో మరో రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేస్తామని సర్కారు ప్రకటించింది.
భూసేకరణ అవార్డు మొత్తాన్ని చెల్లించకపోగా బాధిత రైతులు ఇచ్చిన లీగల్ నోటీసును స్వీకరించని రాజన్న సిరిసిల్ల జిల్లా భూసేకరణ అధికారి (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. జ
ముందస్తు సమాచారం లేకుండా పేదల ఇండ్లపై మూకుమ్మడి దాడికి తెగబడి రోడ్డు పాలైన బడుగు జీవులపై నేడు కపట ప్రేమ కురిపిస్తున్నారు. చెరువుల పక్కన జీవనం సాగిస్తున్న వారి ఇండ్లను కూల్చి ఏడాదిన్నర పాటు దిక్కుతోచని �