Hakimpetనేను తలుచుకొంటే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ నా ఇంటి ముందు క్యూ కడుతారు. రెండు నిమిషాల్లో ముఖ్యమంత్రిని కలిసి ఆయనతో టిఫిన్ చేసే సత్తా నాలో ఉన్నది’ - ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు ‘బిగ్బ్రదర్స్' అం
Hakimpet | మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులు.. తమకు కేటాయించిన ప్లాట్లపైనా హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్య
Hakimpet | ‘ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి’.. ఈ కాలనీలో మీరుండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ ఇవీ బిగ్బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీవాసులకు చేస�
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్తిగా ప్రైవేట్ సంస్థలా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ నిబంధనలు, భూ సేకరణ చట్టం-2013ను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్త�
హైదరాబాద్లో ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట మధ్య మెట్రో కారిడార్- 4 పనులకు అడ్డంకులు తొ లగిపోయాయి. సంబంధిత భూసేకరణపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది.
Revanth Reddy | అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతుల జీవితాలను ఆగంచేస్తున్నది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పచ్చని పొలాలను బలవంతంగా లాక్కొంటూ భూమినే నమ్ముకొని బతుకీడుస్తున్న గి
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతికి భూసేకరణ ప్రధాన అవరోధంగా మారింది. కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులకు భూసేకరణ కష్టాలు తప్పడంలేదు. భూ సేకరణ తీవ్ర జాప్యం కావడంతో కీలక ప్రాజెక్టులు ముందుకు సాగ�
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసానికి సంబంధించి పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశిం�
Land Acquisition | రంగారెడ్డి జిల్లాలోని పచ్చని పొలాలపై ప్రభుత్వం కన్నేసింది. పారిశ్రామిక అవసరాల పేరుతో వెయ్యి ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించేందుకు స్కెచ్ వేసింది. త్వరలో నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు �
Kodangal | అతనో జిల్లా ఉన్నతాధికారి.. నిక్కచ్చిగా వ్యవహరించే స్వభావం ఆయనది. అక్రమాలను సహించలేని నైజం ఆ అధికారిది. కానీ తాము చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతల తీరు ఆ అధికారికి నచ్చలేదు. ఇ�
జిల్లాలో మరో భారీ భూసేకరణకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఇప్పటికే అసైన్డ్, పట్టా భూముల సేకరణ కొనసాగుతుండగా.. ప్రభుత్వం తాజాగా కడ్తాల్ మండలంలోని ముద్విన్, ఎక్వాయిపల్లి గ్రామాల్లో వెయ్యి ఎకరాల అసైన్డ్, �
Perapally Land Scam | నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని పేరపళ్ల గ్రామంలో భూ మాయాజాలం యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఈ జిల్లాలో చేపడుతున్న కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపు గ్రామాల్లో బినామీ రైతుల పేరుతో పరిహారం స్వ
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్లో నిమ్జ్ ప్రా జెక్టు కోసం భూసేకరణ వ్యవహారంలో బాధిత రైతులకు హైకోర్టులో ఊరట లభించిం ది. భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్