Telangana | రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ భూదాహం ఇప్పట్లో తీరేలా లేదు. లగచర్ల మొదలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పేదల భూములే లక్ష్యంగా ప్రభుత్వం భూపంజా విసురుతూ వస్తున్నది. తాజాగా చేవెళ్ల మండలం ఆలూరు రైతుల న�
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, భూ సేకరణకు సహకరించాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాల�
రాష్ట్రంలోని పలు రహదారుల నిర్మాణ అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. అనుమతుల జారీలో కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జాప్యం చేయడమే ఇందుకు కారణం. దీంతో ఆయా రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనల సమయంలో వేసిన అంచ�
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగం గా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లపై రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపుతున్నదని మాజీ మంత�
Land acquisition | జిల్లాలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలంటే భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అన్యాయం చేస్తూనే ఉన్నది. అభివృద్ధి పనులంటూ భూములను బలవంతంగా లాక్కుంటున్నది. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని లగచర్ల రైతులు ఫార్మా కంపెనీల ఏర
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్త ర భాగం నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖ
Musi Buffer Zone | మూసీ పరీవాహక ప్రాంతంలో తక్కువ వెడల్పులో ఉన్న భూములను సేకరించి, అభివృద్ధి చేసే ఉద్దేశమే గనుక సర్కార్కు ఉంటే.. కిలోమీటరు దూరంలో ఉన్న సర్వే నంబర్లలోని భూములను ఎందుకు వెదికినట్టు? కిలోమీటరు మేర భూము�
Khammam | ఖమ్మం నగరంలోని భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం మబ్బులనే బుల్డోజర్లతో దండయాత్ర చేసింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దే�
గాంధీ సరోవర్ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించనున్న బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ బాధితులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం రూపుదిద్దుకు
మూసీ నది అభివృద్ధి పేరిట ఇండ్లను కూలుస్తామంటే ప్రాణాలు పోయినా ఇంటి స్థలాలను ఇవ్వబోమని పరీవాహక ప్రాంత ప్రజలు తేల్చి చెప్పారు. గాంధీ సరోవర్ పేరిట తమ ఇంటి స్థలాలను లాక్కొంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
పేదలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే తమకు అన్యాయం చేస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలని మూసీ పరీవాహక కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘ప్రజలను రోడ్డున పడేయడమే ప్రజాపాలనా?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్
ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ మందగించింది. అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు... ప్రాజెక్టుకు అవసరమైన భూములను తీసుకోవడం వెనకబడిపోతున్నది. 7.5 కిలోమీటర్ల మెట్రోను పట్టాలెక్కించడానికి ఏడాది నుంచి కాలయా
Telangana | పరిశ్రమల అవసరాల పేరుతో ప్రభు త్వం ఆలయ భూములనూ వదలడంలేదు. ఫ్యూచర్సిటీలో భాగమైన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోగల ఓంకారేశ్వరస్వామి ఆలయ భూమిని తీసుకోవడం కోసం నోటిఫికేషన్ జారీ చేసేందు�