Musi Buffer Zone | మూసీ పరీవాహక ప్రాంతంలో తక్కువ వెడల్పులో ఉన్న భూములను సేకరించి, అభివృద్ధి చేసే ఉద్దేశమే గనుక సర్కార్కు ఉంటే.. కిలోమీటరు దూరంలో ఉన్న సర్వే నంబర్లలోని భూములను ఎందుకు వెదికినట్టు? కిలోమీటరు మేర భూము�
Khammam | ఖమ్మం నగరంలోని భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం మబ్బులనే బుల్డోజర్లతో దండయాత్ర చేసింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దే�
గాంధీ సరోవర్ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించనున్న బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ బాధితులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం రూపుదిద్దుకు
మూసీ నది అభివృద్ధి పేరిట ఇండ్లను కూలుస్తామంటే ప్రాణాలు పోయినా ఇంటి స్థలాలను ఇవ్వబోమని పరీవాహక ప్రాంత ప్రజలు తేల్చి చెప్పారు. గాంధీ సరోవర్ పేరిట తమ ఇంటి స్థలాలను లాక్కొంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
పేదలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే తమకు అన్యాయం చేస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలని మూసీ పరీవాహక కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘ప్రజలను రోడ్డున పడేయడమే ప్రజాపాలనా?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్
ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ మందగించింది. అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు... ప్రాజెక్టుకు అవసరమైన భూములను తీసుకోవడం వెనకబడిపోతున్నది. 7.5 కిలోమీటర్ల మెట్రోను పట్టాలెక్కించడానికి ఏడాది నుంచి కాలయా
Telangana | పరిశ్రమల అవసరాల పేరుతో ప్రభు త్వం ఆలయ భూములనూ వదలడంలేదు. ఫ్యూచర్సిటీలో భాగమైన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోగల ఓంకారేశ్వరస్వామి ఆలయ భూమిని తీసుకోవడం కోసం నోటిఫికేషన్ జారీ చేసేందు�
Musi River | మూసీ సుందరీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో మూసీ పరివాహకంలోని పలు నిరుపేదల ఇండ్లు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు నగరంలోని పలుచోట్ల హైడ్రా చెరువుల అభివృద్ధి కోసం పట్�
Future City | ఒక చేత్తో ఇచ్చి.. మరో చేతితో తీసుకుంటే ఏమనాలి? అదీ ఓ నిరుపేద కుటుంబాలకు ఉన్న ఒకటి, రెండు ఎకరాల చొప్పున ఉన్న భూమిని బలవంతంగా గుంజుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తున్నది.
జిల్లా రైతులపై మరో భూసేకరణ పిడుగు పడింది. రెండో రేడియల్ రోడ్డుకోసం మరో 140 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డ�
ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టిన రెండో విడత భూసేకరణపై రైతులు మండిపడ్డారు. బాబు సర్కార్పై రైతులంతా ఒక్కసారిగా తిరగబడ్డారు. తొలి దశలో వేలాది ఎకరా లు ఇచ్చి సంచార జాతులుగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నామని తీ�
Future City | ఫ్యూచర్సిటీ కోసం మరికొంత భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో 1,800 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసీ (తెలంగాణ పరిశ్ర�
యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పొలాలకు నీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నీటిపారుదలశాఖ అధికారులను కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు �
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల �