ముందస్తు సమాచారం లేకుండా పేదల ఇండ్లపై మూకుమ్మడి దాడికి తెగబడి రోడ్డు పాలైన బడుగు జీవులపై నేడు కపట ప్రేమ కురిపిస్తున్నారు. చెరువుల పక్కన జీవనం సాగిస్తున్న వారి ఇండ్లను కూల్చి ఏడాదిన్నర పాటు దిక్కుతోచని �
జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలో చేపట్టిన నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయభూముల్లో రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు వచ్చిన అధికారులతో వ�
ఫార్మాసిటీ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే రంగారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లతో ఇబ్రహీంపట్నం రాజకీయం హీటెక్కింది. గత వారం రోజులుగా తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య రాజక
జిల్లాలో కొనసాగుతున్న భూసేకరణ అధికారులకు అగ్ని పరీక్షగా మారింది. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం భూములను సేకరించాలని ఆదేశాలు జారీ చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం భూములిచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్�
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు గుంజుకోకుండా చూడాలంటూ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు.
తమకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దే వద్దని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భూములు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్లచందారం గ్రామస్థులు తేల్చిచెప్పారు. గ్రామస్థులంతా ఏకమ�
రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ సమీపంలో ఉన్న మీర్ఖాన్పేట్ ఔటర్ రింగురోడ్డు నుంచి రీజినల్ రింగురోడ్డు దాకా చేపట్టనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించనున్న భూముల వ
డోర్నకల్- భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం భూ సేకరణ చేసిన భూములకు రేటు విషయంలో చర్చించేందుకు ఖమ్మం జిల్లా భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి సింగరేణి గ్రామానికి చెందిన భూ నిర్వాసిత
Samsthan Narayanpur | గిరిజన భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్ను పడింది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న లంబాడీల భూములను పోలీస్ బెటాలియన్ పేరుతో స్వాధీనం చేసుకొనేందుకు స్కెచ్ వేసింది.
Vikarabad | కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న చెలగాటం... అమాయక రైతులకు భూ సంకటంగా మారింది. ఇందిరమ్మ రాజ్యంలో దశాబ్దాల కిందట నిరుపేద రైతులకు ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ రెండున్నరేండ�
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ విలువైన భూములు లాక్కోవద్దంటూ పరిగి మండలం రాపోల్ గ్రామ రైతులు బుధవారం పరిగి -షాద్నగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డు మధ్యలో కట్టెలు వేసి మం టలు పెట్టి రహదారిపై బైఠాయి
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో మరో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల కిందట చేవెళ్ల మండలంలోని ఆలూరులో 1,240 ఎకరాలకు నోటి�
కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో మరో భూసేకరణ కు తెరలేపింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల క్రితం చేవెళ్ల మండలం ఆలూరులో 1,240 ఎ�
రంగారెడ్డిజిల్లాలో భూసేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. వారి భూములే టార్గెట్గా వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫ