యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పొలాలకు నీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నీటిపారుదలశాఖ అధికారులను కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు �
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల �
భూ సేకరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం, 2013(ఎల్ఏఆర్ఆర్)ని షెడ్యూల్డ్డ్ ప్రాంతాల్లో కఠినంగా అమలు చేయాలని పార్లమెంటరీ కమిటీ పిలుపునిచ్చింది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలాకా నేతృ
ప్రాజెక్టులను ప్రతిపాదించాలి... భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలి... ఆ తర్వాత టెండర్లు ఖరారు చేయాలి... కానీ కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులకు భూములు లేకుండానే, టెండర్లు ఖరారు చేయడం ఆనవాయితీగా మారింది. రెండేండ�
హెచ్ఎండీఏ చేపట్టిన ప్రాజెక్టులకు భూసేకరణ క్లిష్టంగా మారింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి భూములు సేకరించడం తలకు మించిన భారంగా మారుతుంది. ఇప్పటివరకు చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోను ఇదే తరహా ఇబ్బందుల
రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్-13 నుంచి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. భూసేకరణ ప్రక్రియపై
Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాల్లోని 16,666.57 ఎకరాల ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్సిటీ) పాజెక్టుకు న్యాయపరమైన చిక్కులు వెంటాడుతున్నాయి.. ఇప్పటికే రూ.1090 కోట్లతో కేబీఆర్ పార�
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
మెట్ట ప్రాంతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలను తెచ్చి బీడు వారుతున్న నేలలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన గౌరవెల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో �
రేవంత్ రెడ్డి సర్కార్ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన పునాది రాళ్లు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ప్రాజెక్టులను ఇప్పటివరకు ప్రారంభించగా.. రేవంత్ చేతుల మీదుగా శం
ఖమ్మంలోని మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పట్ల అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఖమ్మం �
భూసేకరణ జరిపి ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటివరకు పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యకంచేశారు. పలుమార్లు వికారాబాద్, తాండూర్ పట్టణాలను వెళ్లి కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామం లో గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూసేకరణ కోసం ఆర్డీవో అనంతరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ అయ్య ప్ప అధ్యక్షతన బుధవారం జరిగిన ప్రజావేదిక కార్యక్రమం ఉద్రిక్తంగ