రంగారెడ్డిజిల్లాలో మరో 25వేల ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా సంక్షేమ ప్రాజెక్టుల అమలు పేరుతో ఈ అసైన్డ్ భూములను సేకరించ�
Land Acquisition | జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూసేకరణను వేగవంతం చేసి సంబంధిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
నార్త్ సిటీ వాసుల కష్టాలను తీర్చే ఎలివేటెడ్ కారిడార్కు భూసేకరణ గ్రహణంలా మారింది. జేబీఎస్ నుంచి శామీర్పేట్ మార్గంలో, జేబీఎస్ నుంచి మేడ్చల్ మార్గంలో ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నీటి మూటలా మ
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో నల్లవల్లి గ్రామశివారులోని 142, 160 సర్వేనంబర్లలో అసైన్డ్ భూమి 400 ఎకరాలకు పైగా ఉంది. ఈ భూములను టీజీఐఐసీకి అప్పగించడానికి ఇటీవల ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. రాజధాని�
రైతుల నుంచి సేకరించిన భూమికి పరిహారంగా చెల్లించాల్సిన భారీ మొత్తాన్ని ఒక జిల్లా కోర్టు అధికారి తన భార్య పేరిట మళ్లించిన బాగోతంపై హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించింది. గద్వాల సీనియర్ సివిల�
రంగారెడ్డి జిల్లాలో మరో రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేస్తామని సర్కారు ప్రకటించింది.
భూసేకరణ అవార్డు మొత్తాన్ని చెల్లించకపోగా బాధిత రైతులు ఇచ్చిన లీగల్ నోటీసును స్వీకరించని రాజన్న సిరిసిల్ల జిల్లా భూసేకరణ అధికారి (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్) తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. జ
ముందస్తు సమాచారం లేకుండా పేదల ఇండ్లపై మూకుమ్మడి దాడికి తెగబడి రోడ్డు పాలైన బడుగు జీవులపై నేడు కపట ప్రేమ కురిపిస్తున్నారు. చెరువుల పక్కన జీవనం సాగిస్తున్న వారి ఇండ్లను కూల్చి ఏడాదిన్నర పాటు దిక్కుతోచని �
జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలో చేపట్టిన నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయభూముల్లో రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు వచ్చిన అధికారులతో వ�
ఫార్మాసిటీ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే రంగారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లతో ఇబ్రహీంపట్నం రాజకీయం హీటెక్కింది. గత వారం రోజులుగా తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య రాజక
జిల్లాలో కొనసాగుతున్న భూసేకరణ అధికారులకు అగ్ని పరీక్షగా మారింది. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం భూములను సేకరించాలని ఆదేశాలు జారీ చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం భూములిచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్�
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు గుంజుకోకుండా చూడాలంటూ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు.
తమకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దే వద్దని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భూములు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్లచందారం గ్రామస్థులు తేల్చిచెప్పారు. గ్రామస్థులంతా ఏకమ�
రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ సమీపంలో ఉన్న మీర్ఖాన్పేట్ ఔటర్ రింగురోడ్డు నుంచి రీజినల్ రింగురోడ్డు దాకా చేపట్టనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించనున్న భూముల వ
డోర్నకల్- భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం భూ సేకరణ చేసిన భూములకు రేటు విషయంలో చర్చించేందుకు ఖమ్మం జిల్లా భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి సింగరేణి గ్రామానికి చెందిన భూ నిర్వాసిత