ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ మందగించింది. అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు... ప్రాజెక్టుకు అవసరమైన భూములను తీసుకోవడం వెనకబడిపోతున్నది. 7.5 కిలోమీటర్ల మెట్రోను పట్టాలెక్కించడానికి ఏడాది నుంచి కాలయా
Telangana | పరిశ్రమల అవసరాల పేరుతో ప్రభు త్వం ఆలయ భూములనూ వదలడంలేదు. ఫ్యూచర్సిటీలో భాగమైన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోగల ఓంకారేశ్వరస్వామి ఆలయ భూమిని తీసుకోవడం కోసం నోటిఫికేషన్ జారీ చేసేందు�
Musi River | మూసీ సుందరీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో మూసీ పరివాహకంలోని పలు నిరుపేదల ఇండ్లు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు నగరంలోని పలుచోట్ల హైడ్రా చెరువుల అభివృద్ధి కోసం పట్�
Future City | ఒక చేత్తో ఇచ్చి.. మరో చేతితో తీసుకుంటే ఏమనాలి? అదీ ఓ నిరుపేద కుటుంబాలకు ఉన్న ఒకటి, రెండు ఎకరాల చొప్పున ఉన్న భూమిని బలవంతంగా గుంజుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తున్నది.
జిల్లా రైతులపై మరో భూసేకరణ పిడుగు పడింది. రెండో రేడియల్ రోడ్డుకోసం మరో 140 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డ�
ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టిన రెండో విడత భూసేకరణపై రైతులు మండిపడ్డారు. బాబు సర్కార్పై రైతులంతా ఒక్కసారిగా తిరగబడ్డారు. తొలి దశలో వేలాది ఎకరా లు ఇచ్చి సంచార జాతులుగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నామని తీ�
Future City | ఫ్యూచర్సిటీ కోసం మరికొంత భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో 1,800 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసీ (తెలంగాణ పరిశ్ర�
యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పొలాలకు నీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నీటిపారుదలశాఖ అధికారులను కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు �
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల �
భూ సేకరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం, 2013(ఎల్ఏఆర్ఆర్)ని షెడ్యూల్డ్డ్ ప్రాంతాల్లో కఠినంగా అమలు చేయాలని పార్లమెంటరీ కమిటీ పిలుపునిచ్చింది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలాకా నేతృ
ప్రాజెక్టులను ప్రతిపాదించాలి... భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలి... ఆ తర్వాత టెండర్లు ఖరారు చేయాలి... కానీ కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులకు భూములు లేకుండానే, టెండర్లు ఖరారు చేయడం ఆనవాయితీగా మారింది. రెండేండ�
హెచ్ఎండీఏ చేపట్టిన ప్రాజెక్టులకు భూసేకరణ క్లిష్టంగా మారింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి భూములు సేకరించడం తలకు మించిన భారంగా మారుతుంది. ఇప్పటివరకు చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోను ఇదే తరహా ఇబ్బందుల
రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్-13 నుంచి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. భూసేకరణ ప్రక్రియపై
Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాల్లోని 16,666.57 ఎకరాల ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.