ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ టెండర్లు ఆహ్వానించింది. జేబీఎస్ నుంచి శామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రూ. 2.2 వేల కోట్ల టెండర్లను పిలిచింది. ప్రస్తుతం ఈ వ్యవహ
ఫార్మాసిటీలో భూములు కొల్పోతున్న రైతులతో బుధవారం భూసేకరణ అథారిటీ వద్ద హైడ్రామా నెలకొన్నది. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా పలువురు రైతుల పట్టా భూములను తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఏకపక్షంగా ఆదేశాలు జారీ చే�
ఎలివేటెడ్ భూ బాధితులను అధికారులు వెంటాడుతూనే ఉన్నారు. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, భూముల పరిహారం తేల్చేంతవరకు భూములు ఇచ్చేది లేదని బాధితులు చెబుతున్నా... అధికారులు మాత్రం వదల బొమ్మాళీ అంటూ వేధిస్
అధికారంలోకి వచ్చింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై పంజా విసురుతున్నది. ఒకవైపు హైదరాబాద్లో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న రేవంత్రెడ్డి సర్కారు.. మరోవైపు శివారు ప్రాంతాల్లో నిరుపేద రైతులకు చెం�
పరిహారం ఇవ్వకుండా.. ప్రాజెక్టు వెడల్పు తగ్గించకుండా ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారుకు ఆడుకుంటున్నది. దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టున
Jana Reddy | రేవంత్ సర్కారు అడుగులు మొదటి నుంచీ పేదోళ్లు, పెద్దోళ్లు అనే స్పష్టమైన విభజన రేఖ మీద పడుతున్నాయి. హైడ్రా కూల్చివేతలైనా! భూసేకరణనైనా!!. నగరంలో నిత్యం పేదోళ్ల నిర్మాణాలు బుల్డోజర్ల కింద నలుగుతుంటే పెద�
జాతీయ రహదారుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంతరెడ్డి.. జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణపై కలెక్టర్లతో ఆర్అండ్బీ మంత్�
రీజనల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర, దక్షిణ భాగాలతోపాటు రేడియల్ రోడ్ల నిర్మాణానికి అక్టోబర్ చివరిలోగా భూసేకరణ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉ�
ఇసుక, మట్టి అక్రమ రవాణా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డ
జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన చేపట్టేందుకు పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి మిగులు భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జ
సిటీ నుంచి నార్త్ తెలంగాణకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రతిపాదిత ఎలివేటెడ్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ పాలన గ్రహణంలా మారింది. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును తామే డిజైన�
దేశానికి వెలుగులు పంచే సింగరేణి విస్తరణ కోసం సర్వంధారబోసిన నిర్వాసిత కుటుంబాల్లో అంధకారం అలుముకుంటున్నది. భూ సేకరణ అధికారుల ఇష్టారాజ్యం.. సర్కారు పట్టింపులేమితో తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
ఏదైనా ప్రాజెక్టు పనులు చేపట్టే ముందు భూ సేకరణపై విధి విధానాలు రూపొందించి కనీసం టెండర్ల దశలోనే 30 శాతానికి పైగా భూ సేకరణ చేసి ఉండాలి. అప్పుడే పనులను ప్రారంభించి నిర్ణీత సమయంలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలి.