ఖమ్మంలోని మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పట్ల అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఖమ్మం �
భూసేకరణ జరిపి ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటివరకు పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యకంచేశారు. పలుమార్లు వికారాబాద్, తాండూర్ పట్టణాలను వెళ్లి కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామం లో గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూసేకరణ కోసం ఆర్డీవో అనంతరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ అయ్య ప్ప అధ్యక్షతన బుధవారం జరిగిన ప్రజావేదిక కార్యక్రమం ఉద్రిక్తంగ
ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఏడాదిన్నర గడిచింది. భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన 10 నెలలు అవుతుంది. 1500కు పైగా ఆస్తులను సేకరించాలని ప్రభుత్వం పట్టుబడి నోటీసులు జారీ చేసింది. కానీ ఇప్పటికీ ఇంచు భూమిని కూడా చేజ
హెచ్ఎండీఏ పడకేసిన అభివృద్ధితో ప్రాజెక్టులు లేక వెలవెలబోతుంటే... ఇప్పటివరకు విడుదల చేసిన టీడీఆర్లకు డిమాండ్ లేకుండా పోయింది. జీహెచ్ఎంసీ తరహాలో హెచ్ఎండీఏ టీడీఆర్ బ్యాంక్ను ఏర్పాటు చేసి 8 నెలలు గడి�
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ టెండర్లు ఆహ్వానించింది. జేబీఎస్ నుంచి శామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రూ. 2.2 వేల కోట్ల టెండర్లను పిలిచింది. ప్రస్తుతం ఈ వ్యవహ
ఫార్మాసిటీలో భూములు కొల్పోతున్న రైతులతో బుధవారం భూసేకరణ అథారిటీ వద్ద హైడ్రామా నెలకొన్నది. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా పలువురు రైతుల పట్టా భూములను తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఏకపక్షంగా ఆదేశాలు జారీ చే�
ఎలివేటెడ్ భూ బాధితులను అధికారులు వెంటాడుతూనే ఉన్నారు. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, భూముల పరిహారం తేల్చేంతవరకు భూములు ఇచ్చేది లేదని బాధితులు చెబుతున్నా... అధికారులు మాత్రం వదల బొమ్మాళీ అంటూ వేధిస్
అధికారంలోకి వచ్చింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై పంజా విసురుతున్నది. ఒకవైపు హైదరాబాద్లో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న రేవంత్రెడ్డి సర్కారు.. మరోవైపు శివారు ప్రాంతాల్లో నిరుపేద రైతులకు చెం�
పరిహారం ఇవ్వకుండా.. ప్రాజెక్టు వెడల్పు తగ్గించకుండా ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారుకు ఆడుకుంటున్నది. దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టున
Jana Reddy | రేవంత్ సర్కారు అడుగులు మొదటి నుంచీ పేదోళ్లు, పెద్దోళ్లు అనే స్పష్టమైన విభజన రేఖ మీద పడుతున్నాయి. హైడ్రా కూల్చివేతలైనా! భూసేకరణనైనా!!. నగరంలో నిత్యం పేదోళ్ల నిర్మాణాలు బుల్డోజర్ల కింద నలుగుతుంటే పెద�
జాతీయ రహదారుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంతరెడ్డి.. జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణపై కలెక్టర్లతో ఆర్అండ్బీ మంత్�
రీజనల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర, దక్షిణ భాగాలతోపాటు రేడియల్ రోడ్ల నిర్మాణానికి అక్టోబర్ చివరిలోగా భూసేకరణ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉ�
ఇసుక, మట్టి అక్రమ రవాణా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డ