Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాల్లోని 16,666.57 ఎకరాల ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్సిటీ) పాజెక్టుకు న్యాయపరమైన చిక్కులు వెంటాడుతున్నాయి.. ఇప్పటికే రూ.1090 కోట్లతో కేబీఆర్ పార�
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
మెట్ట ప్రాంతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలను తెచ్చి బీడు వారుతున్న నేలలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన గౌరవెల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో �
రేవంత్ రెడ్డి సర్కార్ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన పునాది రాళ్లు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ప్రాజెక్టులను ఇప్పటివరకు ప్రారంభించగా.. రేవంత్ చేతుల మీదుగా శం
ఖమ్మంలోని మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పట్ల అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఖమ్మం �
భూసేకరణ జరిపి ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటివరకు పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యకంచేశారు. పలుమార్లు వికారాబాద్, తాండూర్ పట్టణాలను వెళ్లి కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామం లో గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూసేకరణ కోసం ఆర్డీవో అనంతరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ అయ్య ప్ప అధ్యక్షతన బుధవారం జరిగిన ప్రజావేదిక కార్యక్రమం ఉద్రిక్తంగ
ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఏడాదిన్నర గడిచింది. భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన 10 నెలలు అవుతుంది. 1500కు పైగా ఆస్తులను సేకరించాలని ప్రభుత్వం పట్టుబడి నోటీసులు జారీ చేసింది. కానీ ఇప్పటికీ ఇంచు భూమిని కూడా చేజ
హెచ్ఎండీఏ పడకేసిన అభివృద్ధితో ప్రాజెక్టులు లేక వెలవెలబోతుంటే... ఇప్పటివరకు విడుదల చేసిన టీడీఆర్లకు డిమాండ్ లేకుండా పోయింది. జీహెచ్ఎంసీ తరహాలో హెచ్ఎండీఏ టీడీఆర్ బ్యాంక్ను ఏర్పాటు చేసి 8 నెలలు గడి�
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ టెండర్లు ఆహ్వానించింది. జేబీఎస్ నుంచి శామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రూ. 2.2 వేల కోట్ల టెండర్లను పిలిచింది. ప్రస్తుతం ఈ వ్యవహ
ఫార్మాసిటీలో భూములు కొల్పోతున్న రైతులతో బుధవారం భూసేకరణ అథారిటీ వద్ద హైడ్రామా నెలకొన్నది. ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా పలువురు రైతుల పట్టా భూములను తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఏకపక్షంగా ఆదేశాలు జారీ చే�
ఎలివేటెడ్ భూ బాధితులను అధికారులు వెంటాడుతూనే ఉన్నారు. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, భూముల పరిహారం తేల్చేంతవరకు భూములు ఇచ్చేది లేదని బాధితులు చెబుతున్నా... అధికారులు మాత్రం వదల బొమ్మాళీ అంటూ వేధిస్
అధికారంలోకి వచ్చింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై పంజా విసురుతున్నది. ఒకవైపు హైదరాబాద్లో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న రేవంత్రెడ్డి సర్కారు.. మరోవైపు శివారు ప్రాంతాల్లో నిరుపేద రైతులకు చెం�