మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 29వ ప్యాకేజీ ప్రధాన కాల్వకు సంబంధించి డీ-63 పిల్ల కాల్వ పూర్తి చేయకపోవడం వల్ల రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. రెండు మూడేళ్ల కిందట కాల్వ పనులు ప్రారంభించిన అ�
జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో పరిహారం పంపిణీలో పంచాయితీ కొన సాగుతున్నది. ఈ విషయంలో కొంతమంది క్షేత్రస్థాయి అధికారులు జోక్యం చేసుకుని రైతుల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారన్నా ఆరోపణలున్నాయి.
సీఎం రేవంత్రెడ్డి కేవలం భూసేకరణపైనే దృష్టి సారించి పెట్టుబడులను గాలికి వదిలేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. శనివారం మోమిన్పేట మండలంలోని ఎన్కతల గ్రామ పరిధిల�
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వేదికగా కలెక్టర్ అధ్యక్షతన, భూసేకరణ యంత్రాంగం, బాధితులు, జేఏసీ నాయకులతో సమావేశం జరిగింది. తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని అధికారులకు వివరిస్తూ, న్యాయమైన పరిహారం కో�
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో చేపడుతున్న హకీంపేట పారిశ్రామిక కారిడార్లో అక్రమాలకు పాల్పడిన ఓ నకిలీ బ్రోకర్తో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, కాడ ఆఫీసర్, ఇతర ఉన్నతాధికారులు చెట్టాపట్టాలేసుకొని త�
ఎయిర్ పోర్ట్ భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అపోహలు, సందేహాలను నివృత్తి చేస్తూ అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.
Hakimpetనేను తలుచుకొంటే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ నా ఇంటి ముందు క్యూ కడుతారు. రెండు నిమిషాల్లో ముఖ్యమంత్రిని కలిసి ఆయనతో టిఫిన్ చేసే సత్తా నాలో ఉన్నది’ - ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు ‘బిగ్బ్రదర్స్' అం
Hakimpet | మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులు.. తమకు కేటాయించిన ప్లాట్లపైనా హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్య
Hakimpet | ‘ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి’.. ఈ కాలనీలో మీరుండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ ఇవీ బిగ్బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీవాసులకు చేస�
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్తిగా ప్రైవేట్ సంస్థలా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ నిబంధనలు, భూ సేకరణ చట్టం-2013ను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్త�
హైదరాబాద్లో ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట మధ్య మెట్రో కారిడార్- 4 పనులకు అడ్డంకులు తొ లగిపోయాయి. సంబంధిత భూసేకరణపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది.
Revanth Reddy | అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతుల జీవితాలను ఆగంచేస్తున్నది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పచ్చని పొలాలను బలవంతంగా లాక్కొంటూ భూమినే నమ్ముకొని బతుకీడుస్తున్న గి
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతికి భూసేకరణ ప్రధాన అవరోధంగా మారింది. కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులకు భూసేకరణ కష్టాలు తప్పడంలేదు. భూ సేకరణ తీవ్ర జాప్యం కావడంతో కీలక ప్రాజెక్టులు ముందుకు సాగ�
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసానికి సంబంధించి పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశిం�