యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రా�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. కార్తీక మాసం రెండో ఆదివారం కావడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో గురువారం సాయంత్రం స్వామివారి దర్బార్ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి సేవను చేపట్ట�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. సెలవు రోజు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదాద్రి, ఆగస్టు 20: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రతిమతో తయారు చేసిన బంగారు లాకెట్లను భక్తులు కొనుగోలు చేసే అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పించారు. సుమారు 3 గ్రాములతో ప్రత్యేకంగా తయారు చేసిన బంగా�
యాదాద్రి, ఆగస్టు 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించింది. స్వయంభువులను దర్శించుకొనేందుకు భక్తులు క్యూ కట్టారు. ఆలయ ప్రాకారాలు, మండపాలు, అష్టభుజి ప్రాకారాల్�
మేలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం గత ఆదివారం 65 వేల మంది దర్శనం హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వెయ్యేండ్లు వర్ధిల్లేలా, చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనర�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు ప్రధానాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం శుక్రవారం ఉదయం అర్చక స్వాములు ప్రారంభించారు. ప్రధానాలయ ప్రాకార కళ్యాణ మండపంలో స్వామి అమ్�
యాదాద్రి, మే 15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి నృసింహ ఆవిర్భావంతో పూర్తయ్యాయి. మూడోర�