యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఉదయం నిత్యపూజా కైంకర్యం అనంతరం స్వామివారు శ్రీమన్నారాయణుడి పూర్వఅవతారమైన శ్రీకృష్ణు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో తరించే భక్తులకు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల విడిది కోసం కాటేజీలు, సదన్లు, సత్రాలను సకల సౌలత్లతో నిర్మించారు. సామాన్యుల నుంచి వీవీఐపీ భక్తులు రెండు,
నేటి నుంచి మార్చి 3వ తేదీ వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు స్వయంభూ నారసింహుడి అనుమతి తీసుకుని ప్రధానాలయ ముఖమండపంలో విశ్వక్సేనారాధన
బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు వేడుకలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన సుదర్శన నరసింహ హోం, నిత్య కల్యాణం, తాత్కాలికంగా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు.
పాలకుర్తి లోని చారిత్రక ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధిలో భాగంగా శివరాత్రి నాటికి పోతన క్షేత్రాన్ని సిద్ధం చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కాకతీయుల కళా విశిష్టతకు పూర�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తుల కోసం అధునాతన దేవస్థాన బస్సు ప్రాంగణం త్వరలో అందుబాటులోకి రానున్నది. కొండ కింద లక్ష్మీ పుష్కరిణి పక్కన నూతనంగా నిర్మిస్తున
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి ధనుర్మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సాయంత్రం 5.30 గంటలకు అర్చకులు వేద మంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ప్రసాదాల తయారీని ‘బోగ్' (బ్లెస్పుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్) ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ అధికారి జ్యోతిర్మయి, జిల్లా ఆహార భద్రత డెసిగ్నేటెడ్ అధికారి డాక
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో బుధవారం ఉదయం సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేపట్టారు.