యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఏడో రోజు ఉదయం స్వామివారు జగన్మోహిని అలంకా
యాదాద్రి, మార్చి 7 : యాదాద్రి అనుబంధాలయమైన పర్వతవర్ధనీసమేత రామలింగేశ్వరాలయంలో అర్చకులు, పురోహితులు సోమవారం పరమశివుడికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష
మేడ్చల్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపురం స్వర్ణతాపడం కోసం మేడ్చల్ నియోజకవర్గం తరఫున రూ.11 లక్షల విరాళం అందిస్తున్నట్టు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెల�
Yadadri | ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి (Yadadri) లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారిని
టీఎస్ఎస్పీడీసీఎల్ సీజీఎం భిక్షపతి వెల్లడి యాదాద్రి, డిసెంబర్ 23: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ఆలయ ప్రారంభం అనంతరం యాదాద్రి
నాచగిరి | ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హరిద్రానదిలో స్వామి వారి పుష్కరిణిలో భక్తులు వే
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.
బారులుతీరిన భక్తులు| ప్రముఖ దేవస్తానం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నది. శ్రావణమాసం తొలి శనివారం కావడంతో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి పెద్దఎత్తున
జస్టిస్ కోదండరాం| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న జస్టిస్ కోద