యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి భక్తులకు మరిన్ని ప్రసాదాలు అందుబాటులోకి రానున్నాయి. స్వామివారి లడ్డూ, పులిహోర, వడతో పాటు మరో 8 రకాల ప్రసాదాలు త్వరలో ప్రవేశపెట్టనున్నారు.
Laksha Pushparchana | యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహుడి స్వామివారికి లక్ష పుష్పార్చన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఏకాదశి పర్వదినం సందర్భంగా విశేష పూజాపర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడికి గురువారం సాయంత్రం ఉభయ జోడు సేవలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి గరుడ వాహన సేవ, అమ్మవారికి తిరుచ్చి సేవ చేపట్టారు. రాత్రి 7 నుంచి 7:45 గంటల వరకు సాయంకాలపు ఆరాధన జర
స్వామి ఖజానాకు రూ.8,73,934 ఆదాయం యాదాద్రి, జూలై 15 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని ఆగమశాస్త్ర రీతిలో ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంల�
యాదాద్రి పంచనారసింహుడికి నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం మూడున్నర గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పారు. తిరువారాధన, బాలభోగం, నిజాభిషేకం నిర్వహిం�
చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగిం ది. బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.
చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రెండోరోజు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్
చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర తెలి�
టీటీడీ స్థాయికి యాదాద్రి దేవస్థానం లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి యాదాద్రి, ఏప్రిల్12 : యాదాద్రి ఆలయం అత్యద్భుతంగా ఉందని, ఇంత మంచి రాతి నిర్మాణం మునుపెన�
హైదరాబాద్ : ఓ సామాన్యుడి సృజనాత్మకతకు అబ్బుర పడిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అతడిని వెన్నుతట్టి పోత్సహించారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కోసం రాసిన పాటను ప్రత్యేకంగా ర�
నారసింహుడు పంచరూపాలలో స్వయంవ్యక్తమైన అపూర్వ క్షేత్రం యాదాద్రి భవిష్యత్తులో వైభవోపేతమై జగద్విఖ్యాతి చెందుతుందని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడట. ఇప్పుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మహాద్భుతంగా
యాదాద్రి నూతనాలయం ఈ నెల 28న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పార్లమెంట్ తరహాలో స్మార్ట్సిటీ టెక్నాలజ
జనగామ : జిల్లాలోని దేవరుప్పుల మండలం కడవెండి గ్రామ పరిధి పొట్టిగుట్ట తండాలో గల వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణానికి పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తలంబ్రాలు సమర్పించారు. కొం�