యాదాద్రి నూతనాలయం ఈ నెల 28న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పార్లమెంట్ తరహాలో స్మార్ట్సిటీ టెక్నాలజ
జనగామ : జిల్లాలోని దేవరుప్పుల మండలం కడవెండి గ్రామ పరిధి పొట్టిగుట్ట తండాలో గల వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణానికి పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తలంబ్రాలు సమర్పించారు. కొం�
Sri Mahavishnu | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీమహావిష్ణు (Sri Mahavishnu) అలంకారంలో గరుడ వాహనంపై �
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్ట లక్ష్మీనర్సింహ స్వామి రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకకు హాజరైన మంత్రి వేమ�