యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొల్పారు.
యాదగిరీశుడి నిత్య తిరుకల్యాణోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ నిర్వహించా
ఒకప్పుడు దారి దోపిడీకి నెలవైన ఆ ప్రాంతం.. రానురాను భక్తులు కొంగు బంగారంగా మారింది. దట్టమైన అడవి, పచ్చని ప్రకృతి సోయగంతో కనువిందు చేస్తున్న ధర్పల్లి మండల కేంద్రంలోని మద్దుల్ లక్ష్మీనరసింహుడు
యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహ స్వామి వారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. మంగళవారం సాయంత్రం ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శనివారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్�
Justice Ajay Rastogi | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ రస్తోగి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం వైభవంగా సాగింది. మంగళవారం సాయంత్రం ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించారు.